
CM KCR
తెలంగాణ భాషామృతాన్ని పంచిన సహజకవి పోతన
బమ్మెరను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం బమ్మెర పోతనకు సీఎం కేసీఆర్ నివాళి హైదరాబాద్: భాగవతాన్ని తెలుగులోకి అనువదించి తెలంగాణ భాషామృతాన
Read Moreఅవినీతి పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారు
హైదరాబాద్ : రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు. రాష్ట్రంలో అవినీతి పాలన కొన
Read Moreగులాబీ నేతల్లో విభేదాలు.. స్పందించని పార్టీ పెద్దలు
పార్టీ అన్నాక లీడర్ల మధ్య విభేదాలు కామన్.. అలాంటివి బయటపడినప్పుడు పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడి వివాదాన్ని సెట్రైట్ చేస్తారు. కానీ రాష్ట్రంలో అధికార
Read Moreకేసీఆర్ మాటలతో పార్టీ వర్గాల్లో టెన్షన్
సీఎం కేసీఆర్ ఏది మాట్లడినా అందులో ఏదో ఒక మతలాబు ఉంటుందని అంటుంటారు. ప్రెస్ మీట్ లో, సభల్లో ఆయన చేసే కామెంట్స్ వెనకాల ఖచ్చితంగా ఏదో ఒక ఉద్దేశం ఉంటుందని
Read Moreనిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతున్న బీజేపీ కార్యకర్త అదృశ్యం
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో బీజేపీ కార్యకర్త అదృశ్యం కలకలం రేపుతోంది. భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామానికి చెందిన లింగం అనే బీజేపీ కార్యకర్తను
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
నిజామాబాద్ క్రైమ్, వెలుగు: ఈ నెల 5న సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా నగరంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ నాగరాజు తెలిపారు.
Read Moreసమైక్యతా ఉత్సవాలంటూ చరిత్రను వక్రీకరిస్తున్నరు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఉద్యమ సమయంలో అప్పటి సీఎంలను నిలదీసిన కేసీఆర్.. నిన్న మొన్నటి వరకు దాని ఊసే ఎ
Read Moreసిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు ఇస్తం
హైదరాబాద్, వెలుగు: మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి 2గ్రామాలకు ఒక ఎమ్మెల్యే ఇన్చార్జ్ గా పని చేయాలని సీఎ
Read Moreసీఎం కేసీఆర్ పోరాటానికి సీపీఎం మద్దతు
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్తో సీపీఎం నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో మతం పేరుతో ప్రజల మధ్య విభజన త
Read Moreమునుగోడులో మనమే గెలుస్తున్నాం
హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో తామే గెలుస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడ
Read Moreప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ సీపీఎం నేతల భేటీ
రాష్ట్రంలో మత విద్వేషాలకు తావులేదని, అలా ప్రయత్నించే దుష్టశక్తులను ఐక్యంగా తిప్పికొడుదామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. మతం పేరుతో ప్రజల మధ్య
Read More‘పోడు భూముల’ సమస్య పరిష్కారం కోసం కేబినెట్ కీలక నిర్ణయం
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పోడు భూముల విషయంపై కేబినెట్ లో స
Read Moreతెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామక్రమం, 2022 సెప్టెంబర్17 నాటికి 75 సంవత్సరాల్లోకి అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో
Read More