Adilabad

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఖానాపూర్,వెలుగు: సదర్మాట్ కాల్వ తాత్కాలిక మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని, ఈ విషయంలో ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఈనెల 17న రైతులతో కలిసి తామే ప

Read More

కాకి లెక్కల వల్లే ప్రాజెక్టులకు ముప్పు

గేజింగ్ స్టేషన్లు, సెన్సార్లు లేకపోవడమే కారణం సీడబ్ల్యూసీ రిపోర్ట్​తో బయటపడ్డ నిజం వరద ఉధృతిని నిర్ధారించలేకపోతున్న ఆఫీసర్లు ప్రమాదంలో ఉమ్మడి

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ సంక్షిప్త వార్తలు

ఆసిఫాబాద్, వెలుగు: మునుగొడు బై ఎలక్షన్​లో ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ గుండాలు దాడులు చేశారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్నాక్ విజయ్ కుమార్ ఆరో

Read More

పవర్​మెక్​ ఎంప్లాయ్​కి ఎన్టీపీసీ క్యాంటీన్

అటు రూ.లక్షల్లో జీతం... ఇటు అదనపు ఆదాయం  ఫుడ్​ క్వాలిటీ పాటించడం లేదంటున్న కార్మికులు  భూనిర్వాసితుల గోడు పట్టించుకోని సింగరేణి సంస్థ

Read More

సింగరేణి మందమర్రి ఏరియా మనుగడపై నీలినీడలు

యాజమాన్యం తీరుపై కార్మికుల ఆగ్రహం 1,300 మంది ఎంప్లాయీస్​కు బదిలీ గండం మందమర్రి, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కాసిపేట-2 గ

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నస్పూర్,వెలుగు: నేర పరిశోధనలో సీసీ కెమెరాలు కీలకమని రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. సోమవారం సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ లో ఏ

Read More

ఆయిల్​పామ్​పై ఆసక్తి!

ఎకరానికి ఏటా లక్ష రూపాయల ఆదాయం  సబ్సిడీపై డ్రిప్​లు, ప్రోత్సాహకాలు ఇస్తున్న సర్కారు   ఈ ఏడాది 2,442 ఎకరాలకు 800 ఎకరాల్లో సాగు  

Read More

ఆదిలాబాద్​లో నలుగురు దుర్మరణం

పెండ్లి షాపింగ్​కెళ్లి తిరిగి వస్తుండగా ఘటన మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మేడ్చల్-మల్కాజిగిరిలో మరో ప్రమాదం.. ముగ్గురు మృత

Read More

టీఆర్ఎస్​ఎమ్మెల్యేలపై ప్రజల ఒత్తిడి 

టీఆర్ఎస్​ఎమ్మెల్యేలపై ప్రజల ఒత్తిడి  ఆదిలాబాద్​లో రాస్తారోకో ఆదిలాబాద్/సంగారెడ్డి/శివ్వంపేట, వెలుగు: నియోజకవర్గాల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ఎ

Read More

పోడు భూముల కోసం 2  గ్రామాల రైతుల మధ్య ఘర్షణ

మంచిర్యాల జిల్లా: పోడు భూముల కోసం మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం సోమేనపల్లి, నెన్నల మండలం కొనంపేట గ్రామాల మహిళా రైతులు ఘర్షణకు దిగారు. కారం పొట్లాలు

Read More

ట్రస్మా ఆరోపణలను ఖండించిన విద్యార్థి సంఘాల నాయకులు

మంచిర్యాల : తెలంగాణ రికగ్నైజ్డ్​ స్కూల్స్ మేనేజ్​మెంట్​ అసోసియేషన్​ (ట్రస్మా), స్టూడెంట్​ యూనియన్లకు మధ్య వార్​ మొదలైంది. విద్యార్థి సంఘాల నాయకుల

Read More

పత్తిని మహారాష్ట్రకు తరలిస్తున్న రైతులు

రాష్ట్రంలో పత్తి రైతులు దగా పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముదామని మార్కెట్​కు తీసుకెళితే.. రోజురోజుకు ధర తగ్గిస్తుండడంతో ఆందోళన చెందు

Read More

నవంబర్ 12న రామగుండం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న మోడీ

RFCL ను సందర్శించిన కేంద్ర రసాయన శాఖ కార్యదర్శి అరుణ్ సింఘాల్ పెద్దపల్లి జిల్లా: రామగుండం ఎరువుల కర్మాగారాన్ని కేంద్ర రసాయన శాఖ కార్యదర్శి అరుణ్ సి

Read More