Adilabad
తెగిన చెక్ డ్యాం కట్ట..నీట మునిగిన పంటలు
జైపూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్మండలం టేకుమట్ల శివారులోని వాగుపై నిర్మించిన చెక్ డ్యాం కట్ట తెగిపోయి వరద నీరు రైతుల పొలాలను ముంచేసింది. రాష్ట
Read More13 జిల్లాలకు ఆరెంజ్ .... 18 జిల్లాలకు యెల్లో అలర్ట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో వారం వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం తెలిపింది. ఈ నెల 27 నుంచి ఆగస్టు 2 వరకు వర్షాలు కురుస్తాయ
Read Moreరెండో రోజు వర్షంలోనే గ్రామస్తుల రాస్తారోకో
సోనాల, మల్లంపల్లి వాసుల రాస్తారోకో బోథ్-కిన్వట్ రోడ్డుపై వర్షంలోనే గొడుగులు పట్టుకుని బైఠాయింపు ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం సొనా
Read Moreహీటెక్కుతున్న ఆదిలాబాద్ లోకల్బాడీ పాలిటిక్స్
ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్లో టీఆర్ఎస్, బీజేపీలో చేరికలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. ఈక్రమంలో ఖాళీగా ఉన్న ఆదిలాబాద్ రూరల్ జడ్పీటీసీ ఉప ఎన
Read Moreఘనంగా బోనాల పండుగ...
ఆదిలాబాద్/ బెల్లంపల్లి/ నిర్మల్/ మందమర్రి/ నస్పూర్/ వెలుగు ఫోటోగ్రాఫర్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బోనాల పండుగ ఆదివారం ఘనంగా జరిగింది. &nb
Read Moreజరిగిన నష్టంపై కేంద్రానికి నివేదిస్తాం
నిర్మల్/ఆదిలాబాద్/కడెం,వెలుగు: వర్షాలు... వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాజెక్టులు, ఆస్తుల వివరాలు తెలుసుకునేందుకు శుక్రవారం ఉమ్మడి జిల్లాలో కేంద్ర బృంద
Read Moreషర్మిల పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
వరద బాధిత ప్రాంతాల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. ఈ నెల 21వ తేదీ ఉదయం 7.30 గంట
Read Moreవరద ప్రభావిత ప్రాంతాల్లో 21 నుంచి షర్మిల పర్యటన
హైదరాబాద్, వెలుగు: వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. 21 నుంచి ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్
Read Moreకడెం ప్రాజెక్టు గేట్లు ఆపరేట్ చేస్తే మోటార్లు కాలిపోయే ఛాన్స్
కడెం, వెలుగు: ఇటీవల వర్షాలతో వచ్చిన వరదల కారణంగా ప్రమాదపుటంచుకు చేరుకున్న కడెం ప్రాజెక్టును ఆధునీకరించేందుకు సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. వరద ఉధృతి
Read Moreవరద పరిస్థితిని సమీక్షించేందుకు సిద్ధమైన కాంగ్రెస్ నేతలు
రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం
Read Moreప్రాజెక్టుల మెయింటనెన్స్ కు ప్రభుత్వం పైసలిస్తలే
ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కడెం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచివుందని నీటిరంగ నిపుణులు దొంతి లక్ష్మీనారాయణ అన్నారు. ప్రాజెక్టుల మెయింటనెన్స్ కు ప్రభు
Read Moreవర్షంలోనూ పోడు పోరు కొనసాగిస్తున్న గిరిజనులు
కోయపోషగూడంలో హైటెన్షన్ కంటిన్యూ భూముల్లో మళ్లీ గుడిసెలు వేసి గిరిజనుల నిరసన వర్షాన్ని లెక్కచేయకుండా గుడిశెలు వేసుకున్న గిరిజనులు మంచిర్యాల
Read Moreఆసీఫాబాద్ జిల్లాలో స్టూడెంట్స్ లేక వెలవెలబోతున్న కేజీబీవీలు
కేజీబీవీల్లో ఇంకా మొదలుకాని క్లాసులు ఏం చదవాలి? ఏంతినాలంటున్న స్టూడెంట్స్ ఇంటి వద్దే ఉంటున్న అమ్మాయిలు ఆసిఫాబాద్,వెలుగు: ఆడపిల్లలు చ
Read More












