Adilabad

బాసర ఆలయం : ఆర్జిత సేవల ధరల పెంచుతూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు

ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర ఆలయంలో ఆర్జిత సేవల రేట్లను పెంచుతూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ  చేసింది. ఈ విషయాన్ని ఆలయ ఈవో సోమయ్య వెల్లడించారు. అమ్మవ

Read More

అధికారుల తీరుపై ఎమ్మెల్యే కోనప్ప ఆగ్రహం

ఆసిఫాబాద్, వెలుగు: ప్రజా సమస్యలను తీర్చలేనపుడు పదవిలో ఉన్నా లేకున్నా ఒక్కటేనని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. నియోజకవర్గంలో అధికారుల ప

Read More

టీఆర్ఎస్, బీజేపీ కలిసి డ్రామాలాడుతున్నయ్: షర్మిల

ఆదిలాబాద్: కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో తాలిబన్  ప్రభుత్వం నడుస్తోందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ప్రజా ప్రస్థాన యాత్రలో భాగంగ

Read More

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా 20వేల మొక్కలు నాటిన ముఖార గ్రామస్తులు

రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఆదిలాబాద్ గ్రామస్తులు పాల్గొన్నారు. ముఖార (కె) గ్రామస్తులు పెద్దఎత్తున ఈ ఛాలెంజ్

Read More

ఆదిలాబాద్ లో పదవులపై నాన్చుతున్న అధికార పార్టీ

మార్కెట్లలో అభివృద్ధి పనులకు ఆటంకం ఆదిలాబాద్, వెలుగు : అధికార టీఆర్ఎస్ లో నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న వారికి ఎదురుచూపులు తప్పడం లేదు.

Read More

మద్యం మత్తులో బెజ్జంకి ఎస్సై వీరంగం

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల ఐబీ చౌరస్తా సమీపంలో మంగళవారం అర్ధరాత్రి సిద్దిపేట జిల్లా బెజ్జంకి ఎస్సై ఆవుల తిరుపతి, అతడి ఫ్రెండ్స్​ వీరంగం సృష్టించారు.

Read More

లక్షల కోట్ల అప్పులు తెచ్చినా సంక్షేమ పథకాలకు నిధుల్లేవు : షర్మిల

నిర్మల్ జిల్లా: కేసీఆర్ పరిస్థితి బీడి బిచ్చం, కల్లు ఉద్దెర అన్నట్లుగా తయారైందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రూ. 4

Read More

189వ రోజు కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర

నిర్మల్ జిల్లా: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర 189వ రోజుకు చేరుకుంది. ప్రజా ప్రస్థానం పేరుతో షర్మిల చేస్తున్న పాదయాత్ర

Read More

187వ రోజు కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర

నిర్మల్ జిల్లా:  తెలంగాణ రాష్ట్రంలో అప్పులేని రైతు లేడని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల అన్నారు. రుణమాఫీ అని కేసీర్ రైతులను నిలువునా మోసం చే

Read More

రూ.10 లక్షల్లో రూ.2 లక్షలు పక్కదారి పడుతున్నయ్​ : నడిపెల్లి దివాకర్​రావు

మంచిర్యాల, వెలుగు : దళిత బంధు స్కీం కింద బర్రెల కొనుగోళ్లలో అధికారులు, మధ్యవర్తులు కమీషన్లు దండుకుంటున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావ

Read More

దళితబంధు ఇవ్వాలంటూ హైవేపై రాస్తారోకో

నిర్మల్ జిల్లా: భైంసా మండలం తిమ్మాపూర్ గ్రామంలో జాతీయ రహదారిపై దళిత మహిళలు రాస్తారోకో చేశారు. గ్రామంలోని దళితులకు దళితబంధు పథకం వెంటనే ఇవ్వాలని డిమాండ

Read More

ఆదిలాబాద్లో పత్తి కనీస మద్దతు ధర రూ.7850

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు కనీస మద్దతు ధరకు నోచుకోవడం లేదు. రకరకాల షరతులు పెడుతూ వ్యాపారులు ధర తగ్గించి కొంటున్నారని రైతులు వాపోతున్నారు. ప్రశ్ని

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

మంచిర్యాల,వెలుగు: తరతరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని నెన్నెల మండలం కుశ్నపల్లి, కోనంపేట గ్రామాల గిరిజనులు డిమాండ్ చేశారు. బుధవార

Read More