Adilabad
లక్షల కోట్ల అప్పులు తెచ్చినా సంక్షేమ పథకాలకు నిధుల్లేవు : షర్మిల
నిర్మల్ జిల్లా: కేసీఆర్ పరిస్థితి బీడి బిచ్చం, కల్లు ఉద్దెర అన్నట్లుగా తయారైందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రూ. 4
Read More189వ రోజు కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర
నిర్మల్ జిల్లా: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర 189వ రోజుకు చేరుకుంది. ప్రజా ప్రస్థానం పేరుతో షర్మిల చేస్తున్న పాదయాత్ర
Read More187వ రోజు కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర
నిర్మల్ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో అప్పులేని రైతు లేడని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల అన్నారు. రుణమాఫీ అని కేసీర్ రైతులను నిలువునా మోసం చే
Read Moreరూ.10 లక్షల్లో రూ.2 లక్షలు పక్కదారి పడుతున్నయ్ : నడిపెల్లి దివాకర్రావు
మంచిర్యాల, వెలుగు : దళిత బంధు స్కీం కింద బర్రెల కొనుగోళ్లలో అధికారులు, మధ్యవర్తులు కమీషన్లు దండుకుంటున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావ
Read Moreదళితబంధు ఇవ్వాలంటూ హైవేపై రాస్తారోకో
నిర్మల్ జిల్లా: భైంసా మండలం తిమ్మాపూర్ గ్రామంలో జాతీయ రహదారిపై దళిత మహిళలు రాస్తారోకో చేశారు. గ్రామంలోని దళితులకు దళితబంధు పథకం వెంటనే ఇవ్వాలని డిమాండ
Read Moreఆదిలాబాద్లో పత్తి కనీస మద్దతు ధర రూ.7850
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు కనీస మద్దతు ధరకు నోచుకోవడం లేదు. రకరకాల షరతులు పెడుతూ వ్యాపారులు ధర తగ్గించి కొంటున్నారని రైతులు వాపోతున్నారు. ప్రశ్ని
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
మంచిర్యాల,వెలుగు: తరతరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని నెన్నెల మండలం కుశ్నపల్లి, కోనంపేట గ్రామాల గిరిజనులు డిమాండ్ చేశారు. బుధవార
Read Moreఇయ్యాల గోలేటి ఓసీపీ కోసం ప్రజాభిప్రాయ సేకరణ
ఏటా 3.5 మిలియన్టన్నుల ఉత్పత్తి హాజరుకానున్న మంచిర్యాల, ఆసిఫాబాద్ కలెక్టర్లు మందమర్రి/ఆసిఫాబాద్,వెలుగు : బెల్లంపల్లి ఏరియాలో కొత్తగా ఏర్పా
Read Moreకవ్వాల్ అభయారణ్యంలో కమ్మేసిన పొగ మంచు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పొగమంచు కమ్మేసింది. ఈ సీజన్ లో తొలిసారి పొగమంచు ప్రారంభమైంది. పొగమంచుతో ఆదిలాబాద్ అందాలు రెట్టింపు అయ్యాయని స్థానికులు అంటున
Read Moreరెండేళ్ల తర్వాత బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఇన్సూరెన్స్
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మేనేజ్మెంట్ ఎట్టకేలకూ ఇన్సూరెన్స్ చేయించింది. రెండేళ్ల తర్వాత మొత్తం 6104 మంది విద్యార్థులకు ఆరోగ్య బీమా కల్పించింది.
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ పార్లమెంట్పరిధిలో సీసీఐ పత్తి కొనుగోలు పారదర్శకంగా చేపట్టాలని ఎంపీ సోయం బాపూరావు కోరారు. బుధవారం ముంబైలో సీసీఐ సీఎం
Read Moreజైపూర్ పవర్ ప్లాంట్లో గాడి తప్పిన పాలన
ఉన్నతాధికారులు ఔట్సోర్సింగ్ వాళ్లే పట్టించుకోని సింగరేణి యాజమాన్యం మంచిర్యాల,వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్
Read Moreపత్తి రైతులు దళారుల మాటలు నమ్మొద్దు
ఆదిలాబాద్, వెలుగు: పత్తి రైతుకు ప్రారంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. క్వింటాల్పత్తికి రూ.10 వేలు చెల్లించాలని కోరుతున్నా.. ఆఫీసర్లు, వ్యాపారులు పట్ట
Read More












