allocation

స్థానిక వస్తువులను కొనండి: మోడీ

ఉత్తరాఖండ్ పర్యటనలో ప్రధాని కేదార్ నాథ్, హేమకుండ్ సాహిబ్ రోప్ వేలకు శంకుస్థాపన  రూ.3,400 కోట్లతో అభివృద్ధి పనులు  డెహ్

Read More

 భూముల కేటాయింపులో రాష్ట్ర సర్కారు వివక్ష

టీఆర్ఎస్​ ఆఫీసు​లకు, అమ్మేందుకు భూములు సైన్స్ సిటీ, సైనిక్ స్కూల్​కు స్థలం ఇస్తలేదు గిరిజన వర్సిటీ, కేవీలకు ఇవ్వడంలోనూ జాప్యం ఏండ్లుగా ఆగిన క

Read More

టీఆర్ఎస్ జిల్లా ఆఫీసుకు 100కోట్ల భూమి

బంజారాహిల్స్​రోడ్​ నం. 12లో 4,935 గజాల ప్రభుత్వ జాగా తెలంగాణ భవన్​కు సమీపంలోనే కేటాయిస్తూ ఉత్తర్వులు హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ పార్టీ హైదర

Read More

రాష్ట్ర సర్కార్ మాట మార్చింది..హైకోర్టులో కేంద్రం వాదన 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో కేంద్ర సర్వీస్‌‌‌‌ ఆఫీసర్ల (ఐఏఎస్, ఐపీఎస్‌‌‌‌) కేటాయింపుపై ప్రత్య

Read More

నాగార్జునసాగర్ నీటి విడుదలకు కేఆర్ఎంబీ ఆర్డర్

వాటర్‌‌‌‌‌‌‌‌ రిలీజ్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌&z

Read More

ఏపీ మంత్రి మేకపాటి శాఖలపై జగన్ కీలక నిర్ణయం

అమరావతి: మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి నిర్వమించిన శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గౌతమ్ రెడ్డి నిర్వహించిన ఐటీ, పరిశ్రమల

Read More

ఆస్పత్రులకు పోషకాహారం అందించే ఏజెన్సీలపై జీవో జారీ

హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పోషకాహారం అందించే ఏజెన్సీల విషయంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గాలకు కేటాయిస్తూ జీవో నెంబర్ 32 జారీ చేసి

Read More

బడ్జెట్ అనుమానాస్పదంగా ఉంది..గాలి లెక్కలు చూపించారు

బడ్జెట్ అనేది ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదడంరాం. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే విద్య,  వైద్య రంగానికి చాలా తక్కువ శాతం

Read More

బీసీలకు రూ.10వేల కోట్లు కేటాయించాలి

అసెంబ్లీలో ఈనెల 7న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి రూ.10వేల కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణ

Read More

పాలక పక్షానికి ఒకరకంగా.. విపక్షాలకు మరో రకంగా..

నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారు అందరికీ సమానంగా నిధులు కేటాయించాలి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సిద్దిపేట: తనకున్న అంచనా ప్రకారం ట

Read More

ఒక్కో అధికారికి ఒక్కో న్యాయమా?

హైదరాబాద్, వెలుగు: సీఎస్ సోమేశ్ కుమార్, ఇన్​చార్జి డీజీపీ అంజనీకుమార్ సహా 13 మంది ఐఏఎస్, ఐపీఎస్​ల కేటాయింపుల వివాదాలపై సమాధానం చెప్పాలని, వెంటనే కౌంటర

Read More

బడ్జెట్ లో కేరళకు అన్యాయం చేశారని ఎంపీల నిరసన 

తాజాగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో కేరళకు తీవ్ర అన్యాయం చేశారని ఆ రాష్ట్ర ఎంపీలు ఆరోపించారు. కేరళపై వ

Read More

నారీ శక్తి.. ఇండియా ఉజ్వల భవిష్యత్తుకు సూచిక: నిర్మల

న్యూఢిల్లీ: మహిళలు, పిల్లల అభివృద్ధి కోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయబోయే నిధులను కేంద్ర ప్రభుత్వం కొంత పెంచింది. మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్

Read More