Andhra Pradesh
సెప్టెంబర్ నుంచి విశాఖపట్నం నుంచే పాలన..ఏపీ సీఎం జగన్ ప్రకటన
2023, సెప్టెంబర్ నుంచి విశాఖపట్నంలోనే కాపురం పెడుతున్నట్లు ప్రకటించారు ఏపీ సీఎం జగన్. తాడేపల్లి నుంచి వచ్చేస్తున్నానని.. మూడు రాజధానులతో.. అన్ని జిల్ల
Read Moreవివేక హత్యకేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఏప్రిల్ 25వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని
Read Moreతెలంగాణ ప్రజలకు వైసీపీ క్షమాపణ చెప్పాల్సిందే
తెలంగాణ ప్రజలకు ఏపీలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తెలంగాణ మంత్రి హరీష్ రావ
Read Moreసీఎం జగన్ అనంతపురం పర్యటన రద్దు
ఏపీ సీఎం జగన్ అనంతపురం పర్యటన రద్దు అయింది. అనివార్య కారణల వలన జగన్ టూర్ రద్దు అయినట్లుగా అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి వెల్లడించారు. వాస
Read Moreరాజకీయాల్లోకి రాయుడు.. ఏపీలో పొలిటికల్ జర్నీకి రెడీ
హైదరాబాద్: తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్&zwnj
Read Moreఏపీలో ప్రజాశాంతి పార్టీకి, బీఆర్ఎస్ కు పెద్ద తేడా లేదు : సీదిరి అప్పలరాజు
తెలంగాణ మంత్రి హరీష్ రావు కామెంట్స్ పై ఏపీ మంత్రులు సీరియస్ అయ్యారు. కేసీఆర్ ఫ్యామిలీపై మంత్రి సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ
Read More3 ప్లాంట్లు నిర్మించనున్న టెక్నో పెయింట్స్
హైదరాబాద్, వెలుగు: సిటీకి చెందిన పెయింట్స్ తయారీ కంపెన
Read Moreబిడ్ వేసే అర్హతే తెలంగాణకు లేదు..మంత్రి అమర్ నాథ్ సంచలన కామెంట్స్
విశాఖ స్టీల్ ప్లాంట్ కు బిడ్ వేసే విషయంపై.. తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రతినిధుల బృందం విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శించటంపై ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ స
Read Moreవిశాఖ ఉక్కు ప్రైవేటికరణకు కేంద్రం కుట్ర చేస్తుంది : కేటీఆర్
విశాఖ ఉక్కు ప్రైవేటికరణకు కేంద్రం కుట్ర చేస్తుందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నష్టాలను జాతికి అంకింతం చేసి లాభాలను నచ్చిన వ్యక్తులకు అప్పగించడమే
Read Moreవిశాఖ ఉక్కు బిడ్డింగ్లో తెలంగాణ.. కేసీఆర్ ఉత్తరాంధ్ర టార్గెట్
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ ఉక్కు బిడ్డింగ్ లో పాల్గొనాలని నిర్ణయించారు
Read Moreరాజధాని ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం.. బ్రేకులు ఫెయిల్ కావడంతో
చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా కావలి వద్దకు రాగానే బి-5 బోగీ వద్ద పొగలు వచ్చ
Read Moreయాదాద్రికి పోటెత్తిన భక్తులు
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడం, ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నారస
Read Moreశిలా తోరణం వరకు క్యూ లైన్..శ్రీవారి దర్శనం కోసం భక్తుల ఇబ్బందులు
తిరుమలకు భక్తుల పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా స్వామి వారి దర్శనానికి తిరుమలకు చేరుకున్నారు. దీంతో టోకె
Read More












