Andhra Pradesh

వైఎస్ను ఎదుర్కొన్నా.. జగన్ ఓ లెక్క కాదు..

వైఎస్ ను ఎదుర్కొన్న తనకు జగన్ ఓ లెక్క కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పంచలూడిపోయేలా తరిమికొట్టాలని అప్పుడే చెప్పానని గుర్తు చేశారు. శ్రీకాకుళ

Read More

RRR అవార్డ్ పై సీఎం జగన్ ట్వీట్...అడ్నాన్ సమీ ఫైర్

ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం పట్ల  హర్షం వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం జగన్  చేసిన ట్వీట్ పై &nbs

Read More

రాజకీయాల్లోకి ఎందుకొచ్చానా అనిపిస్తోంది: వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ పార్టీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీపైనే మళ్లీ విమర్శలు గుప్పించారు. తమ కుటుంబం 55ఏళ్లుగా రాజ

Read More

లంబసింగిలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రత

ఆంధ్రా కాశ్మీర్ గా పిలుచుకునే లంబసింగిలో ఉష్ణోగ్రలు భారీగా పడిపోయాయి. చలి విపరీతంగా పెరిగిపోవడంతో అక్కడ టెంపరేచర్ 1 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. చింత

Read More

మైలవరంలో కోడి పందాలపై పోలీసుల దాడులు 

ఆంధ్రప్రదేశ్ : ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని హాజీపేటలో కోడి పందాలపై పోలీసులు దాడులు చేశారు. కోడి పందాలకు ఉపయోగిస్తున్న 370 కత్తులను మాగిశెట్టి రామకృ

Read More

చిరంజీవి..వైజాగ్ లో ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉండు:విజయ సాయి రెడ్డి

వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రకటనపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. చిరు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు

Read More

విశాఖ గీతం మెడికల్ కాలేజీ కూల్చివేత

విశాఖ : ఆంధ్రప్రదేశ్ లో గీతం మెడికల్ కాలేజీ కూల్చివేతకు రంగం సిద్ధమైంది. నిబంధనలకు పాటించకుండా నిర్మాణం జరిగిందని కూల్చివేతకు నిర్ణయం తీసుకున్నారు. ఇవ

Read More

తెలంగాణ తుది ఓటర్ల జాబితా రిలీజ్ చేసిన ఈసీ

తెలంగాణలో తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈసీ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మొత్తం 2,99,92,941 ఓటర్లున్నారు.

Read More

కాకినాడలో ​ జీపీజెడ్ ఏర్పాటు

హైదరాబాద్​ : ఆంధ్ర ప్రదేశ్​లోని కాకినాడ వద్ద ఇంటిగ్రేటెడ్​ ఫార్మాస్యూటికల్​ జోన్స్​ (జీపీజెడ్​) ఏర్పాటుకు గ్రీన్​కో గ్రూప్​తో గ్రాన్యూల్స్​ ఇండియా చేత

Read More

 కేసీఆర్ తిట్టిన తిట్లను ఆంధ్ర ప్రజలు మరిచిపోరు

సొంత రాష్ట్రంలో పార్టీకి ప్రెసిడెంట్‌‌ని ప్రకటించనేలేదు పోలవరంపై కేసీఆర్ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ కానీ పక్క రాష్ట్రానికి అధ్యక

Read More

పోలవరం కట్టుడు కేసీఆర్​కే సాధ్యం : మంత్రి మల్లారెడ్డి

తిరుపతి : ఏపీలో గోదావరిపై కడుతున్న పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం సీఎం కేసీఆర్​కే సాధ్యమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. బీఆర్​ఎస్ పార్టీతోనే ఆంధ్రప్రదే

Read More

పోలవరం కట్టే సత్తా సీఎం కేసీఆర్కే ఉంది : మల్లారెడ్డి

పోలవరం  కట్టే సత్తా సీఎం కేసీఆర్ కే  ఉందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని మల్లారెడ్డి దర్శించుకున్నార

Read More

కృష్ణా నదిలో ఏపీ, తెలంగాణ బోట్ల నిర్వాహకుల మధ్య గొడవ

నాగర్ కర్నూల్ జిల్లా:  కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామం పరిధిలోని కృష్ణా నదిలో రెండు రాష్ట్రాల బోటు నిర్వాహకుల మధ్య వివాదం ఏర్పడింది. సంగమేశ్వర ఆలయ

Read More