andhrapradesh
ప్రజలు మళ్లీ మాకు అధికారం ఇస్తారు: మాజీ సీఎం జగన్
అమరావతి: భవిష్యత్తులో తమ పార్టీకి ప్రజలు అధికారం ఇస్తారని నమ్మకం ఉందని ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. లోక్ సభ, రాజ్య సభ ఎంపీలతో సమావేశం
Read Moreఅవ్వ తాతలకు గుడ్ న్యూస్: ఇంటిదగ్గరే 7వేల పెన్షన్ ఇస్తారు.
ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం అవ్వ తాతలకు గుడ్ న్యూస్ చెప్పింది. పెన్షన్ ను 4వేలకు పెంచిన చంద్రబాబు సర్కార్ ఎన్నికల ముందు హమీ ఇచ్చినట్లు
Read Moreజగన్ ఫోటోతోనే విద్యాకానుక పంపిణీపై క్లారిటీ
ఏపీలో ఘన విజయం సాధించి అధికారం చేజిక్కించుకున్న ఎన్డీయే కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులేస్తోంది.4వసారి ఏపీ సీఎంగా బయటలు స్వీకరించిన
Read Moreపింఛన్ పథకానికి పేరు మార్పు.. రూ. 4వేలకు పెంపు..
ఏపీలో పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. పింఛన్ పథకానికి వైఎస్సాఆర్ పేరును తొలగించింది ప్రభుత్వం.దీంతో
Read Moreఏపీలో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి..
ఏపీలో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. కృష్ణా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు కృత్తివెన్ను మండలం సీతనపల్లి
Read MoreWeather Alert: చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు.. ఏపీలో భారీ వర్షాలు..
రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో ఏపీలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెల
Read Moreశ్రీశైలానికి పోటెత్తిన భక్తులు..
శ్రీశైల మల్లన్న ఆలయానికి భక్తుల పోటెత్తారు.వేసవి సెలవులు ముగుస్తున్న క్రమంలో మొక్కులు తీర్చుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు భక్తులు. పైగా ఆదివారం కూ
Read Moreరామోజీ అంతిమ యాత్ర ప్రారంభం.. ఏపీలో రెండు రోజులు సంతాప దినాలు
శనివారం మరణించిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9గంటలకు రామోజీ ఫిలిం సిటీలోని ఆయన నివాసం నుండి అంతిమయాత్ర ప్రారంభయ్య
Read Moreఎన్డీయే పక్ష నేతగా మోడీ... చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర మోడీ మూడోసారి ఎన్నికయ్యాడు.పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఏర్పాటు చేసిన ఎన్డీయే పార్లమెంటరీ పక్ష సమావేశంలో ఎన్డీయే కూటమి
Read Moreచంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. చంద్రబాబుకు ఫోన్ చేసిన
Read Moreమూడు రోజుల ముందే.. ఏపీలోకి నైరుతి రుతుపవనాలు
మరో రెండు, మూడు రోజుల్లో తెలంగాణలోకి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు! రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీచేసిన వాతావరణ శాఖ
Read Moreవిజయవాడలో విజృంభిస్తున్న డయేరియా.. స్పందించిన చంద్రబాబు..
విజయవాడలో డయేరియా విజృంభిస్తోంది.కలుషిత నీటి వల్ల వ్యాపిస్తున్న డయేరియా ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటోంది. ఇప్పటికే డయేరియా వల్ల 9మంది మృతి చెందగా వందకు
Read Moreకూల్ న్యూస్: మండే ఎండల నుండి రిలీఫ్.. రుతుపవనాలు వచ్చేస్తున్నాయి..
తెలుగు రాష్ట్రాల్లో రెండు, మూడు రోజుల నుండి ఎండలు దంచికొడుతున్నాయి. మొన్నటి దాకా అక్కడక్కడా కురిసిన వర్షాలతో వాతావరణం కాస్త చల్లబడినప్పటికీ మళ్ళీ వడగా
Read More












