andhrapradesh

ఏపీ సీఎం జగన్‎కు నాంపల్లి కోర్టు సమన్లు

ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. 2014లో హుజూర్‌నగర్‌ ఎన్నికల నియ

Read More

వాయుగుండం ప్రభావంతో ఏపీలో వానలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. సోమవారానికి బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది తుపానుగా మారే అవకాశముందని హెచ్చరించింది వాతావరణ శాఖ. అండమాన్

Read More

ఏపీ నుంచి సీఎంలున్నా.. ఒరిగిందేం లేదు

సాగునీటి ప్రాజక్టుల విషయంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన

Read More

‘ఆర్ఆర్ఆర్’ కు ఏపీ ప్రభుత్వ గుడ్‎న్యూస్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్‎న్యూస్ చెప్పింది. ఆ సినిమాకు సంబంధించి టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చి

Read More

వచ్చే ఎన్నికల్లో 50 మందికి ఎమ్మెల్యే టికెట్లు డౌటే!

అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అమరావతిలో తమ పార్టీ ఎమ్మెల్యేలతో వైసీఎల్పీ సమావేశం నిర్వహించారు. అరగంటపాటు సాగిన ఈ భేటీలో.. 2024 ఎన్నికలే లక్ష్యంగ

Read More

ట్రిబ్యునల్‌‌‌‌లో వాదనలకు సిద్ధమవుతున్న రాష్ట్రం

ఆపరేషన్ ప్రొటోకాల్ పై 28 నుంచి విచారణ ట్రిబ్యునల్‌‌‌‌లో వాదనలకు సిద్ధమవుతున్న రాష్ట్రం హైదరాబాద్‌‌‌‌

Read More

ఏపీ సర్కార్‌‌పై ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో థియేటర్ల లొల్లి మరోసారి తెరపైకి వచ్చింది. పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ విడుదలకు ముందు నార్మల్‎గా ఉన్న వాతావరణం ఒక్కసారిగా

Read More

తెలంగాణకు 50 శాతం నీళ్లు కేటాయించాలె

వాటా తేలే దాకా కృష్ణాలో చెరి సగం నీళ్లియ్యాలె కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీకి నివేదించిన తెలంగాణ శ్రీశైలం ఇరిగేషన్&

Read More

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి భారీగా తగ్గింది. రోజు వారీ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 24,066 మందికి టెస్టులు చేయగ

Read More

అర్థరాత్రి టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్

అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ప్రభుత్వ సర్వీస్‌లో ఉన్నప్పుడు పదోన్నతి కో

Read More

ఆంధ్రప్రదేశ్ లో నైట్‌ కర్ఫ్యూ పొడిగింపు

కరోనా తీవ్రత  కారణంగా ఆంధ్రప్రదేశ్ లో అమలులో ఉన్న నైట్‌ కర్ఫ్యూను పొడిగిస్తూ  ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 14 వరకు నైట్‌ కర

Read More

తెలుగు రాష్ట్రాలకు శుభవార్త

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు.  రెండు రాష్ట్రాల్లోని నదుల అనుసంధానంపై ప్రణాళిక రూపొం

Read More

పవర్​హౌస్​లు ఎందుకియ్యలే?

  కృష్ణా ప్రాజెక్టుల విద్యుత్​ కేంద్రాలపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వీలైనంత తొందరగా ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశం 

Read More