
andhrapradesh
విజయవాడలో విజృంభిస్తున్న డయేరియా.. స్పందించిన చంద్రబాబు..
విజయవాడలో డయేరియా విజృంభిస్తోంది.కలుషిత నీటి వల్ల వ్యాపిస్తున్న డయేరియా ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటోంది. ఇప్పటికే డయేరియా వల్ల 9మంది మృతి చెందగా వందకు
Read Moreకూల్ న్యూస్: మండే ఎండల నుండి రిలీఫ్.. రుతుపవనాలు వచ్చేస్తున్నాయి..
తెలుగు రాష్ట్రాల్లో రెండు, మూడు రోజుల నుండి ఎండలు దంచికొడుతున్నాయి. మొన్నటి దాకా అక్కడక్కడా కురిసిన వర్షాలతో వాతావరణం కాస్త చల్లబడినప్పటికీ మళ్ళీ వడగా
Read Moreవిజయవాడను పీడిస్తున్న డయేరియా.. ఐదుగురు మృతి..
మానవ శరీరానికి నీటి ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా వరకు సమస్యలు పుష్కలంగా నీరు తాగడం వల్ల అధిగమించచ్చు. అయితే, మనం తాగే నీర
Read MoreWeather Alert: ఏపీలో మండుతున్న ఎండలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త..
ఏపీలో గత కొద్దిరోజులు శాంతించిన భానుడు మళ్ళీ ఉగ్రరూపం చూపిస్తున్నాడు.ఒక పక్క పెరిగిన ఉష్ణోగ్రతలు మరో పక్క తీవ్ర వడగాల్పులు, ఉక్కపోతతో జనం అల్లాడుతున్న
Read Moreగుండెపోటుతో ఏపీ మాజీ మంత్రి మృతి
మాజీ మంత్రి, విజయా సంస్థ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి మరణించారు. సోమవారం హైదరాబాద్ మియాపూర్లో గుండెపోటుతో ఆమె మృతి చెందారు. సీతాదేవి ఎన్టీఆర్ హయాంలో వి
Read Moreఅంతర్జాతీయ దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టు...
అంతర్జాతీయ దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు విజయవాడ పోలీసులు. నకిలీ కరెన్సీ చలామణి చేస్తుండగా ఆరుగురు కేటుగాళ్ళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గ
Read Moreఒకవైపు వర్షాలు.. మరోవైపు వడగాల్పులు..ఈ మండలాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
ఏపీలో గత కొన్ని రోజులుగా అక్కడక్కడా వర్షాలు కురుస్తుంటే మరోవైపు ఎండలు మండిపోతున్నాయి. రోహిణి కార్తె కూడా రావటంతో ఎండా తీవ్రత మరింత పెరిగింది. ఈ క్రమంల
Read Moreవిద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..
స్కూళ్ళు తెరిచే సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై మధ్యాహ్న భోజనం మరింత నాణ్యతతో రుచికరంగా అందించేంద
Read Moreఏపీలో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్..
ఆంధ్రప్రదేశ్ లోని పెంచలకోన సమీపంలోని రావూరు వద్ద ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. స్మగ్లర్ల నుండి 16ఎర్రచందనం దుంగలతో పాటు ఒక టెంపో ట్రా
Read Moreశ్రీశైల మల్లన్న సేవలో మధ్యప్రదేశ్ సీఎం దంపతులు..
శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నారు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ దంపతులు.శ్రీశైలం పర్యటనలో భాగంగా ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా హైదరాబాద్ ను
Read Moreలంచం డబ్బులతో దొరికిన రావులపాలెం పోలీస్ సీఐ
ఏసీబీ వలకు మరో అవినీతి అధికారి అధికారి దొరికాడు.రావులపాలెం పోలీస్ స్టేషన్ పై అవినీతి నిరోధక శాఖ జరిపిన ఆకస్మిక దాడుల్లో లంచం డబ్బుతో దొరికాడు రావులపాల
Read Moreఏపీలో భారీ వర్షాలు..ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కేరళలో పరిసరాల్లోని ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర
Read Moreహైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి.. వీవీ లక్ష్మీనారాయణ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన సమయంలో హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా తీర్మానించింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. 2014 జూన్ 2 నుండి 2024 జూన్ 1వరకు హ
Read More