andhrapradesh
పవర్హౌస్లు ఎందుకియ్యలే?
కృష్ణా ప్రాజెక్టుల విద్యుత్ కేంద్రాలపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వీలైనంత తొందరగా ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశం
Read Moreఎన్టీఆర్కు ‘భారతరత్న’ఇవ్వాలి
తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ప్రముఖ నిర్మాత వైవీఎస్ చౌదరి అన్నారు. సీఎం జగన్ పంథాలోనే తెలంగాణ ప్ర
Read Moreఏపీలో ఒక్క రోజే 13 వేలకు పైగా కరోనా కేసులు
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకీ తీవ్రమవుతోంది. కొత్త కేసుల నమోదు ప్రతి రోజూ పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 44,516 టెస్టులు చేయగా.. 13,212
Read Moreబీచ్లో భార్యతో కలిసి బాలయ్య చక్కర్లు
కుటుంబ సభ్యులతో కలిసి హీరో బాలకృష్ణ సంక్రాంతి సంబురాలు చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలోని కారంచేడులో తన సోదరి దగ్గుబాటి పురందేశ్వరి ఇంట్లో సకుటుంబ సమ
Read Moreపండగ వేళ ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,955 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,
Read Moreకోడి పందెంలో ఓడిన కోడి ధర ఎంతో తెలుసా..
ఊరువాడాలో సంక్రాంతి జోష్ కంటిన్యూ అవుతోంది. సంక్రాంతి సంబురాలకు కేరాఫ్గా చెప్పుకునే ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు జోరుగా నడుస్తున్నాయి. తూర్
Read Moreపాలమూరు ప్రాజెక్టుకు అడుగడుగునా సమస్యలు
ప్రాజెక్టుకు అడుగడుగునా సమస్యలు ఎన్జీటీ ముంగట పర్యావరణ పర్మిషన్ల వివాదం పనులు చేపట్టొద్దని స్టే ఇచ్చిన ట్రిబ్యునల్ ఏళ్లపాటు బిల్లులు చెల్లించ
Read Moreతెలుగులో తొలి పదం రాసిందెక్కడ?
కీసరగుట్ట లేఖనం అంటున్న తెలంగాణ హిస్టారియన్స్ కడప కలమల్ల శాసనమంటున్న ఆంధ్ర చరిత్రకారులు హైదరాబాద్, వెలుగు: తెలుగులో తొలి పదం రాసిందెక్
Read Moreరెవెన్యూ లోటు భర్తీ: 17 రాష్ట్రాలకు కేంద్రం నిధులు
రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలకు రూ. 9,871 కోట్ల గ్రాంట్ను కేంద్ర ఆర్థిక శాఖ
Read Moreవిశాఖలో మత్స్యకారుల మధ్య ఘర్షణ
విశాఖ సాగరతీరంలో మత్స్యకారుల మధ్య ఘర్షణ జరిగింది. రింగ్ వలలు ఉపయోగిస్తున్నారన్న కోపంతో ఓ వర్గం మత్స్యకారులు మరో వర్గంపై దాడులకు దిగారు. సముద్రంలో
Read Moreటికెట్ల రేట్లను సినిమా ఖర్చును బట్టి నిర్ణయించరు
కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మ గారూ సౌకర్యాల ఆధారంగానే టికెట్ రేట్లు నిర్ణయించాలి సినిమా ఒక వస్తువు కాదు.. వినోద సేవ మాత్రమ
Read Moreతిరుపతికి సిఫారుసు లేఖలు పంపొద్దు
వచ్చే పది రోజుల పాటు తిరుపతికి సిఫారుసు లేఖలు పంపొద్దని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నాయకులకు విజ్ఞప్తి చేశారు. జనవరి 12 నుంచి 22వ తేదీ వరకు 10 రో
Read Moreఎండ్లబండిపై సీజేఐ దంపతులు
అమరావతి: ఏపీ పర్యటనలో ఉన్న ఎన్వీ రమణ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా శుక్రవారం స్వగ్రామానికి విచ్చేశా
Read More