andhrapradesh
ప్రియుడి కోసం మూడేళ్ళ కూతుర్ని చంపిన తల్లి
విశాఖ జిల్లా మధురవాడ సమీపంలోని మారికవలసలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని మూడేళ్ల చిన్నారిని సొంత తల్లే చంపింది. ఆ తర్వాత గుట్టుచప్
Read Moreకరోనా డెత్స్: నిన్న ఏపీ మాజీ సీఎస్.. నేడు ఆయన భార్య
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ భార్య లక్ష్మి కరోనాతో మృతిచెందారు. ప్రసాద్ మరియు లక్ష్మి దంపతులకు కరోనా సోకడంతో హైదరాబాద్లోని యశోద
Read Moreమన నీళ్లు మనకు దక్కుతలే
కృష్ణా నీటి వాటాలో ఏటా 50 టీఎంసీలు కోల్పోతున్న రాష్ట్రం వరద నీటితో కలిపి ఏడేండ్లలో 400 టీఎంసీలు ఉత్తగ పోయినయ్ వాటాకు మించి తోడేస్తున్న ఆంధ్రప్ర
Read Moreసర్కారు వ్యతిరేక వార్తలు రాస్తే కేసులు పెడ్తరా?
మీడియాపై ఏపీ ప్రభుత్వం రాజద్రోహం కేసును తప్పుబట్టిన సుప్రీంకోర్టు సెడిషన్కు పరిమితులు పెట్టాల్సిన టైమ్ వచ్చిందన్న ధర్మాసనం చానళ్ల ప
Read Moreఆనందయ్య మందు తీసుకోవడం వల్లే కరోనా సోకలేదు
తిరుపతి: కరోనా నివారణకు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య తయారు చేసిన మందు తీసుకున్న వారిపై ఆయుర్వేద వైద్య బృందం విచారణ పూర్తి చేసి
Read Moreఆనందయ్యపై ప్రైవేట్ కంపెనీల ఒత్తిడి
కరోనా కట్టడికి ఆనందయ్య తయారు చేసిన మందు పంపిణీపై అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మందు ఫార్ములా చెప్పాలంటూ ప్రైవేట్ కంపెనీలు ఆయనపై ఒత్తిడి త
Read Moreఅందుబాటులోకి చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులు
తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభమయ్యాయి. జిల్లాల అభిమాన సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో వీట
Read Moreఏపీ తెలంగాణ బార్డర్లో భారీగా నిలిచిన వాహనాలు
తెలంగాణ,ఆంధ్ర సరిహద్దులో పోలీసులు ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. పాసులున్నవారినే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. దీంతో సూర్యాపేట జిల్లా
Read Moreఅంబులెన్స్లకు పెట్రోల్, డీజిల్ ఫ్రీ
అంబులెన్స్లకు రిలయన్స్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ ఫ్రీ తెలుగు రాష్ట్రాలకు కరోనా&n
Read Moreబ్లాక్ ఫంగస్ కూడా ఆరోగ్యశ్రీలో చేర్చిన ఏపీ ప్రభుత్వం
ఏపీ సర్కారు కీలక నిర్ణయం ఏపీలో ఆరోగ్యశ్రీలోకి బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్ సర్కారు మరో
Read Moreఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు
అమరావతి: ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 89,087 మందికి కరోనా పరీక్షలు నిర్వహి
Read Moreఆంధ్రోళ్ల ఓట్లు కావాలి కానీ.. వారికి వైద్యం మాత్రం ఇవ్వవా?
ఆంధ్ర నుంచి కరోనా ట్రీట్మెంట్ కోసం వచ్చే వారిని ఆపడం సమంజసం కాదని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. బార్డర్లో ప్రభుత్వ తీరు సరైంది కాదన
Read Moreఆక్సిజన్ అందక 11 మంది చనిపోవడం విషాదకరం
రుయాలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందకపోవడం మూలంగా 11 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారనే
Read More