andhrapradesh

తెలుగు రాష్ట్రాలకు కేఆర్‌‌‌‌ఎంబీ లేఖ.. 27న మీటింగ్‌‌‌‌

తెలుగు రాష్ట్రాలకు కేఆర్‌‌‌‌ఎంబీ లేఖ సమావేశంలో చర్చించే అంశాల ప్రస్తావన బోర్డు నిర్వహణకు నిధులివ్వాలని సూచన హైదరాబాద్&

Read More

సీఎస్​ను మేమే జైలుకు పంపొచ్చా..

ఆంధ్రా సర్కార్​ది తప్పే సంగమేశ్వరం పనులపై ఎన్జీటీ ఫైర్​  ఫొటోలు చూస్తుంటే ప్రాజెక్టు పనులు చాలా వరకు పూర్తయినట్లు కనిపిస్తోంది ఏపీ

Read More

నీటి తరలింపు ఆపాలె.. కేఆర్​ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు

ముచ్చుమర్రి, హంద్రీనీవా నుంచి నీటి తరలింపు ఆపాలె కేఆర్​ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు హైదరాబాద్, వెలుగు: శ్రీశైలంపై కట్టిన ముచ్చుమర్రి, హంద్రీ

Read More

జ్యురిస్‌డిక్షన్‌ అమలుకు ఆంధ్రా ఓకే

జ్యురిస్‌డిక్షన్‌ అమలుకు ఆంధ్రా ఓకే అభ్యంతరంలేని క్లాజులపై నెల రోజుల్లో సమాచారం ఇస్తమని వెల్లడి కేఆర్‌‌‌‌‌&z

Read More

ఔను.. సంగమేశ్వరం కోసం కాల్వ తవ్వినం

ఒప్పుకున్న ఏపీ సర్కార్​.. ఎన్జీటీలో అఫిడవిట్ శ్రీశైలం నిండితే పనులు చేయలేమని ముందే తవ్వినం కాంక్రీట్‌ పనులు చేస్తలేం.. ఎన్జీటీ ఆదేశాల

Read More

మేం బోర్డు మీటింగ్‌లకు రాలేం

మేం కోర్టుల్లో కేసుల విచారణకు వెళ్లాల్సి ఉంది ఇంకో రోజుకు సమావేశాలు వాయిదా వేయండి కృష్ణా, గోదావరి బోర్డులకు తెలంగాణ లెటర్​ మీటింగ్​లకు వస్తామ

Read More

అప్పు చెల్లించమన్నందుకు మహిళ కడుపులో తన్నిన ఆటోడ్రైవర్

మంగళగిరి: అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగివ్వమన్నందుకు మహిళపై దాడిచేశాడు ఓ ఆటోడ్రైవర్. ఈ ఘటన తాడేపల్లిగూడెం మహానాడులో జరిగింది. విజయవాడ రాణిగారి తోట

Read More

భారీ వరదకు కొట్టుకుపోయిన పులిచింతల గేట్

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లోని పులిచింతల ప్రాజెక్ట్‌కు భారీ వరద వస్తోంది. దాంతో ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది.

Read More

ఏపీ నుంచి అమరరాజా బ్యాటరీస్ జంప్?

అమరావతి: జన్మభూమిలో ఉపాది మార్గాలు పెంచాలనే లక్ష్యంతో చిత్తూరు జిల్లాలో ప్రారంభమైన ప్రముఖ బ్యాటరీస్ కంపెనీ అమరరాజా.. ఏపీకి నుంచి తరలిపోనున్నట్లు

Read More

ఏపీ అక్రమ ప్రాజెక్టుల విషయం ఇన్నాళ్లకు యాదికొచ్చిందా?

ఏపీ ప్రాజెక్టులపై రెండేండ్లకు స్పందించిన కేసీఆర్​ కేంద్రం జోక్యం అక్కర్లేదని అప్పట్లో కామెంట్లు..  ఇప్పుడు సడెన్​గా యూటర్న్​ తప్పంతా

Read More

కృష్ణా నీళ్లపై ఆంధ్రా దాదాగిరి

ఏపీ అక్రమ ప్రాజెక్టులతో రాష్ట్రానికి ఇబ్బందులు.. హాలియా సభలో సీఎం కేసీఆర్​  ఈ ఏడాది ప్రతి నియోజకవర్గంలో వంద కుటుంబాలకు దళిత బంధు 

Read More

ఏపీలో కొత్తగా 2,058 కరోనా కేసులు

అమరావతి: ఏపీలో కొత్తగా 2,058 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనాతో ఇవాళ 23 మంది మరణించారని.. దీంతో ఏపీలో మొత్తం 19,66,175 పాజిటివ

Read More

రొయ్యల చెరువు వద్ద విద్యుత్ షాక్‌తో ఆరుగురు మృతి

గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రేపల్లె మండలంలో రొయ్యల చెరువు వద్ద కాపలాగా ఉన్న ఆరుగురు కూలీలకు విద్యుత్ షాక్ కొట్టి మరణించారు. ఈ విషాద ఘటన లంక

Read More