andhrapradesh

కొడాలి నాని నామినేషన్ చెల్లదా.. ఆర్వో నిర్ణయంపై ఉత్కంఠ... 

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. నామినేషన్ల పర్వానికి తెర పడింది. ఎమ్మెల్యే ఎంపీ స్థానాలకు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్

Read More

టీడీపీకి షాక్: యనమల కృష్ణుడు రాజీనామా

ఏపీలో ఎన్నికల వేళ టీడీపీకి ఊహించని షాక్‌ తగిలింది. తుని నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. యనమల కృష్ణుడు టీడీపీకి రాజనామా చేస్తున్నట్లు

Read More

వైసీపీకి షాక్: డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా..

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో రాజకీయ వేడి రోజురోజుకీ రెట్టింపవుతుంది. నామినేషన్ల పర్వం కూడా పూర్తైన క్రమంలో నేతలం

Read More

ఏపీ, తెలంగాణాలో ముగిసిన నామినేషన్ల పర్వం..

2024 సార్వత్రిక ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి, నామినేషన్ల పర్వం ముగిసింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో చివరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి.

Read More

ఏసీలో పాము.. క్లీన్ చేస్తుండగా బుసలు..

ఈరోజుల్లో దాదాపు ప్రతి ఇంట్లో ఏసీలు కామన్ అయిపోయాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మారుతున్న లైఫ్ స్టైల్ వల్ల ఏసీ అనేది కంపల్సరీ అయింది. ఏసీ అతిగా వాడటం వల

Read More

AP SSC Results: పదో తరగతి ఫలితాలు ఆరోజే.. 

పదో తరగతి పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు శుభవార్త చెప్పింది విద్యాశాఖ. ఏప్రిల్ 22న ఉదయం 11గంటలకు విద్యాశాఖ కమిషనర్ ఫలితాలు ప్రకటిస్

Read More

 అవమానమే కానిస్టేబుల్ ను సివిల్స్ ర్యాంకర్ చేసింది...

అవమానం మనిషి స్థాయిని మార్చేస్తుంది. అప్పటిదాకా సామాన్యుడిగా ఉన్న వ్యక్తి అవమానం తర్వాత కసితో కష్టపడి అందనంత ఎత్తుకు ఎదిగిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఇటీవ

Read More

AP SSC Results: పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే..

పదో తరగతి పరీక్షలు టెన్షన్ నుండి బయటపడి విద్యార్థులు సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. ఒకపక్క సెలవులను ఎంజాయ్ చేస్తూనే మరో పక్క రిజల్ట్స్ కోసం కూడా ఎదురు

Read More

రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. ఈ ఏడాది మంచి వర్షాలు

గత ఏడాది వర్షాభావ పరిస్టుల వల్ల ఇబ్బంది పడిన రైతాంగానికి వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని IMD అధికారులు తెలిపారు.

Read More

మోసానికే బ్రాండ్ అంబాసిడర్ జగన్: చంద్రబాబు

2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ చేరింది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారం జోరుగా నిర్వహిస్తుండటంతో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి

Read More

జగన్ మాఫియాను ఏపీ నుంచి తన్ని తరిమేస్తాం..పవన్ కళ్యాణ్

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ప్రధాన పార్టీల నేతలంతా ప్రచారం ప్రారంభించి జనంలో ఉండటంతో రాష్ట్రం రణరంగాన్ని తలపిస్తోంది.

Read More

జగన్ మార్క్ పాలిటిక్స్: పిఠాపురం బరిలో మరో పవన్ కళ్యాణ్...

2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ రోజురోజుకీ రెట్టింపవుతోంది. ఈ ఎన్నికల్లో ఎవరి పరిస్థితి ఎలా ఉన్నా కానీ, జనసేన అధినేత పవన్ కళ్యా

Read More

ప్రయాణికులకు శుభవార్త: ఛత్తీస్ ఘడ్, విశాఖ మధ్య వందే భారత్ రైలు

రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది భారత రైల్వే, ఛత్తీస్ఘడ్ విశాఖ మధ్య వందే భారత్ రైలును ప్రారంభించనున్నట్లు తెలిపింది.2024 ఎన్నికల తర్వాత ఈ సర్వీస

Read More