andhrapradesh
ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. నలుగురికి తీవ్ర గాయాలు..
గుడివాడలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హనుమాన్ జంక్షన్ నుండి గుడివాడ వెళ్లే మార్గంలో మీర్జాపురం సెంటర్ వద్ద ఈ ఘటన చోట
Read Moreకాణిపాకం ఆలయానికి ఒక్కసారిగా పోటెత్తిన భక్తులు
వేసవి సెలవుల్లో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం తరచూ చూస్తుంటాం. చాలా మంది తిరుమలతో పాటు చుట్టు పక్కల ఉన్న ఆలయాలను కూడా సందర్శిస్తుంటారు. దీంతో క
Read MoreWeather Alert: కూల్ న్యూస్... మరో నాలుగు రోజులు వర్షాలు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. మరో నాలుగురోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణ
Read Moreతిరుమల ఘాట్ రోడ్డులో అదుపు తప్పిన కారు..
తిరుమల ఘాట్ రోడ్డులో జరిగిన కారు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. మొదటి ఘాట్ రోడ్డులోని 19వ టర్నింగ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి రక్ష
Read Moreసుప్రీం కోర్టులో షర్మిలకు ఊరట..
వివేకా హత్యకేసు విషయంలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు ఊరట లభించింది. ఎన్నికల ప్రచార సమయంలో వివేకా హత్య కేసు విషయంలో జగన్, అవినాష్ రెడ్డిల ప్రస్తావన తేవద్దం
Read Moreవివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు ఎదుట వైఎస్ అవినాష్ రెడ్డి...
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా పెనుదుమారం రేపిన అంశం వివేకానంద రెడ్డి హత్య కేసు. ఈ కేసు విషయంలో జగన్ సోదరి షర్మిల, వివేకా కూతు
Read Moreతిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం..
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. చెట్టు ఢీకొట్టిన వాహనం బోల్తా పడటంతో పదిమంది భక్తులకు గాయాలయ్యాయి. దర్శన అనంతరం ప్రమాదం జరిగిన
Read Moreఏపీలో అల్లర్లపై..ఈసీ ముందుకు ఏపీ సీఎస్, డీజీపీ
న్యూఢిల్లీ, వెలుగు : ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)కి ఆ రాష్ట్ర ఉన్నతాధికా
Read Moreఅవాక్కయ్యారా : పాత నట్లు, బోల్టులు అమ్మితే రూ.7 కోట్లు వచ్చాయి..!
ఎప్పుడు దేనికి టైమ్ వస్తుందో చెప్పలేం భయ్యా, ఎందుకు పనికిరాని వస్తువు కూడా ఒక్కోసారి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. పనికిరాదని భావించి మూలన పడేసిన వస్తువులే
Read Moreఓటర్లకు శుభవార్త: వైజాగ్ మీదుగా స్పెషల్ రైళ్లు..
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికల హడావిడి మాట అటుంచితే,ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనుండటంతో బెంగళూరు, హైదరాబాద్, చెన
Read Moreశ్రీశైల మల్లన్న హుండీ 27రోజుల ఆదాయం రూ.2కోట్ల 81లక్షలు..
శ్రీశైలం శ్రీ భ్రమరాంభ, మల్లికార్జున స్వామి ఆలయ హుండీ లెక్కింపులో 27రోజులకు గాను 2కోట్ల 81లక్షల 51వేల 743రూపాయల నగదు, 212 గ్రాముల 600మిల్లీ గ్రాముల బం
Read Moreరాజమండ్రిలో భారీ వర్షం.. రహదారులు జలమయం..
మండుతున్న ఎండలతో అల్లాడుతున్న జనానికి కాస్త రిలీఫ్ దక్కింది. రాజమండ్రిలో ఉన్నట్టుండి వాతావరణం చల్లబడి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.భా
Read Moreబస్సులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం..
ఈ ఏడాది ఎండలు దంచికొడుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఎండలు 45డిగ్రీలు దాటిపోతున్నాయి. ఈ ఏడాది 50డిగ్రీలు చేరినా కూడా
Read More












