
ap cm jagan
వైయస్సార్ నేతన్న నేస్తం ఆర్ధిక సాయం విడుదల
అమరావతి: ఏపీ సీఎం జగన్ ఇవాళ వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచే బటన్ నొక్కి సీఎం జగన్ ఈ పథకం ప్రారంభించారు.
Read Moreకడప స్టీల్ ప్లాంట్ కు రూ.500 కోట్లు కేటాయించాలి
అమరావతి : కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఈక్విటీ కింద రూ.500 కోట్లు కేటాయించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. కడప స్టీల్ప్లాంట్ పై సీఎం
Read Moreటీటీడీ ఆస్తుల అమ్మకంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు
తాడేపల్లి: తిరుమల శ్రీవారి ఆస్తుల వేలం వ్యవహారంపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆస్తుల అమ్మకంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం
Read Moreటీఆర్ఎస్ కు ముగింపు పలికేది కాంగ్రెస్ పార్టీనే
జగిత్యాల: తెలంగాణ వచ్చినందుకు సంతోషపడాలో, కేసీఆర్ లాంటి వ్యక్తి సీఎం అయినందుకు బాధ పడాలో అర్థం కావడం లేదని అన్నారు కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీ జగ్
Read Moreకృష్ణా నీటిని ఖర్చు లేకుండా ఏపీకి పంపేందుకు కేసీఆర్ ప్లాన్
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో పీసీసీ అధ
Read More‘ఆ జీవో విడుదల సీఎం కేసీఆర్ కి తెలియకుండానే జరిగిందా?’
సీఎం కేసీఆర్ కి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? లేదా పార్టీ, కుటుంబం ముఖ్యమా? అంటూ ప్రశ్నించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. నీళ్లు-నిధులు-నియామకాల కోసం
Read Moreమద్య నిషేధానికి ఇదే బెస్ట్ టైమ్.. కమీషన్ల కోసం ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు
ఏపీలో లిక్కర్ షాపులు తెరవడం, ధరలు పెంచడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మద్యం వల్ల రాష్ట్రంలో ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థ
Read Moreకొత్త ధరలు ఇవే: మద్యం ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో
అమరావతి: మద్యపాన నియంత్రణలో భాగంగా మద్యపానాన్ని నిరుత్సాహపరచడానికి లిక్కర్ ధరలను భారీగా పెంచినట్టు సీఎం జగన్ తెలిపారు. కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవ
Read Moreఏపీలో మత్య్సకారులకు రూ.10 వేలు
తమది సంక్షేమ ప్రభుత్వమని అన్ని రంగాలను ఆదుకుంటామని తెలిపారు ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ. లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న మత్య్సక
Read Moreలాక్ డౌన్ తో గుజరాత్ చిక్కుకున్న మత్స్యకారుల తరలింపు!
లాక్డౌన్ కారణంగా గుజరాత్లో చిక్కుకుపోయిన మత్స్యకారులను సముద్రమార్గం ద్వారా తరలించాలని ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డి నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఏర
Read Moreఏపీలో గ్రామ వాలంటీర్లు, ఆశావర్కర్లకు బీమా
కరోనా బీమా కిందకు గ్రామ/వార్డు వలంటీర్లు, ఆశా వర్కర్లు, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులను తీసుకువస్తున్నట్లు సీఎం జ
Read Moreర్యాపిడ్ టెస్టింగ్ కిట్ తో సీఎం జగన్ కు కోవిడ్-19 పరీక్ష
ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లతో పెద్ద ఎత్తున కోవిడ్ పరీక్షలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయ్యింది. ఇందుకోసం లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్లను సమకూర్చుకుంది. ఈ
Read Moreకరోనా బాధితులకు రూ.2వేలు ఆర్థిక సాయం
క్వారంటైన్ సెంటర్లలో మెడికల్ ప్రోటోకాల్ పూర్తిచేసుకుని.. తిరిగి ఇళ్లకు పంపించేటప్పుడు పేద బాధితులను గుర్తించి వారికి కనీసం రూ.2వేలు ఆర్థిక సహాయం చే
Read More