ap news

టీడీపీ దాడులను అడ్డుకోండి.. ఆపండి : జగన్

ఏపీలో దారుణంగా ఓడిపోయిన వైసీపీకి.. అప్పుడు దారుణమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దాడులు చేస్తుందంటూ మాజీ సీఎం జగన్ ఎక్స్(

Read More

పవన్ విక్టరీపై అల్లు అర్జున్ ఏమన్నారంటే?

పిఠాపురం అసెంబ్లీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 69 వేల ఓట్లతో విజయం సాధించారు. అంతేగాకుండా  జనసేన ఇంకో 20

Read More

ఏపీ రిజల్ట్స్‌‌‌‌పై రూ.కోట్లలో బెట్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం, వెలుగు : తెలంగాణ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ ఎలక్షన్స్‌‌‌‌‌‌&z

Read More

గన్తో కాల్చుకుని మహిళా కానిస్టేబుల్ మృతి

అన్నమయ్య జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. రాయచోటి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సెంట్రీ డ్యూటీలో ఉన్న వేదవతి(26) అనే మహిళా కానిస్టేబుల్ గన్నుతో

Read More

లోన్ యాప్ వేధింపులు.. ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు త

Read More

4 రాష్ట్రాల్లో మహిళలకు ఫ్రీ బస్ జర్నీ..ఏపీలో ఎన్డీఏ కూటమి కూడా హామీ

హైదరాబాద్, వెలుగు :  ప్రస్తుతం ఢిల్లీ, తమిళ నాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళలకు ఫ్రీ బస్సు స్కీంను అమలు చేస్తున్నా రు. ఫస్ట్​ ఢిల్లీలో ఆప

Read More

9, 10వ షెడ్యూల్​లో ఉన్న సంస్థల పంచాయతీ తెగుతలే

గత బీఆర్ఎస్​ సర్కారు నిర్లక్ష్యంతోనే ఇప్పటివరకూ 9,10వ షెడ్యూల్​లో ఉన్న సంస్థల పంచాయతీ తెగుతలేదు. సింగరేణి కాలరీస్ విభజనతో పాటు దానికి అనుబంధంగా ఏపీలో

Read More

పోలీస్ స్టేషన్ లోనే తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

శ్రీశైలం పోలీస్టేషన్ లో  కానిస్టేబుల్ శివశకంర్  రెడ్డి గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  తెల్లవారుజామున రెస్ట్ రూములో  గన్

Read More

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ఏపీ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు, బైక్, ట్రాక్టర్ ఢీ కొనడంతో నలుగురు చనిపోయారు. మరో ఆరుగురికి తీవ్ర

Read More

పోలీసుల నిర్లక్ష్యం వల్లే దాడులు: అంబటి రాంబాబు

రాష్ట్రంలో పోలీసుల నిర్లక్ష్యం వల్లే హింసాత్మక ఘటనలు జరిగాయని వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలీసు అధికారులను ఈసీ మార్చిన తర్వాత హింసాత్మక ఘటన

Read More

సీఎస్, డీజీపీ ఢిల్లీకి రండి : ఏపీలో అల్లర్లపై కేంద్ర ఈసీ నోటీసులు

ఎపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు రణరంగంగా మారడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది.  రాష్ట్రంలో ఎన్నికల తర్వాత  జరిగిన పలు హింసాత్మక ఘటన

Read More

ఏపీలో ఘోర ప్రమాదం.. ఐదుగురు కూలీలు మృతి

ఆంధ్రప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీస్ బస్సు, కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటన కోనసీమ జిల్

Read More

Andhra Polling : ఏపీలో జాతరను తలపిస్తున్న పోలింగ్ బూత్ లు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. మే 13వ తేదీ ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలవ్వగా.. వేల స

Read More