ap news
అమెరికాలో కాల్పులు..తెలుగు యువకుడి మృతి
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తి ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన
Read Moreజగన్ ను కలిసేందుకు భారీగా జనం రావడంతో తోపులాట జరిగింది: పులివెందుల డీఎస్పీ
పులివెందులలో జగన్ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయన్న ప్రచారాన్ని వైసీపీ ఖండించింది. కొన్ని ఛానళ్లు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని
Read MoreAP News: అమరావతిపై త్వరలో వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం: సీఎం చంద్రబాబు
ప్రజారాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయునిపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో నేలపై మోకరిల్ల
Read Moreపసుపు బిళ్లతో ఆఫీసులకు వెళ్లండి.. పని చేయని అధికారులపై చర్యలు : ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెం నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం ఆయన తొలిసారి శ్రీకాకుళం జిల్లాలో
Read Moreటీటీడీ ఈఓగా భాద్యతలు స్వీకరించిన శ్యామలరావు
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నూతన ఈఓగా 1997 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన జే.శ్యామలరావు భాద్యతలు స్వీకరించారు. 2024, జూన్ 16వ తేదీ ఆదివారం క్షేత్ర
Read Moreపంటపొలాల్లో ఏనుగు బీభత్సం.. రైతు మృతి
ఏపీ చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం పీఎం తండాలో ఏనుగు విధ్యంసం సృష్టించింది. ఓ రైతుపై దాడి చేసి చంపేసింది. రాత్రి పంటపొలాలను ధ్వంసం చేస్తుండడంతో అక్కడ
Read Moreపవన్ కల్యాణ్కు సురేఖ పెన్ గిఫ్ట్
హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తన మరిది పవన్ కల్యాణ్కు చిరంజీవి భార్య సురేఖ విలువైన పెన్ ను గిఫ్ట్ గా ఇచ
Read Moreమంచి చేసి ఓడిపోయాం..మేమెందుకు సిగ్గుపడాలి: మాజీ మంత్రి రోజా
ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. 11 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలు మాత్రమే వైసీపీ గెలుచుకుంది. దీంతో
Read Moreవేట మొదలైంది : జగన్ పై రఘురామ కృష్ణంరాజు కంప్లయింట్..
ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై పోలీసులకు టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. 2021లో తనను పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని
Read Moreఅప్పట్లో నేనే టికెట్ ఇచ్చిన.. టీ బీజేపీ ఎంపీలతో చంద్రబాబు ముచ్చట
హైదరాబాద్: ఢిల్లీలో టీడీపీ చీఫ్ చంద్రబాబును తెలంగాణ బీజేపీ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఎన్నికైన రఘునందన్ రావు, గోడం నగేశ్ తదితరులు చంద్రబాబు
Read Moreకేంద్రంలో మోదీకి..తెలంగాణలో కేసీఆర్కు.. ఈ ఎన్నికలు గుణపాఠం: ఎమ్మెల్యే వివేక్
కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి,పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. దర్శన అనం
Read Moreచంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్
ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారయ్యింది. జూన్ 12న ఉదయం 11.27 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంగళగిరిలోని
Read Moreతిరుపతిలో ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకి ఘనస్వాగతం
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తిరుపతి చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్ పోర్టులో ఆయన అభిమానులు ఘనస్వాగతం పలి
Read More












