
AP
గోదావరిలో 3,396 టీఎంసీల నీళ్లున్నయ్: సీడబ్ల్యూసీ
అందులో ఉమ్మడి ఏపీ కోటా 1,486 టీఎంసీలు హైదరాబాద్, వెలుగు: గోదావరి నదిలో 3,396 టీఎంసీల నీటి లభ్యత ఉందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది.
Read Moreమోదీ టూర్లో కేసీఆర్ పాల్గొనాలి: లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీ వరంగల్ టూర్లో కేసీఆర్ పాల్గొనాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కోరారు.
Read Moreతెలంగాణ నుంచి రూ.7,230 కోట్ల విద్యుత్ బకాయిలు ఇప్పించండి
కేంద్ర ప్రభుత్వానికి జగన్ విజ్ఞప్తి ఆరు నెలల్లో మూడుసార్లు ప్రధానిని కలిసిన ఏపీ సీఎం న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన
Read Moreగంజాయి అక్రమ రవాణా.. ఆరుగురి అరెస్ట్
హైదరాబాద్ లో గంజాయి అక్రమ రవాణా ఆగట్లేదు. కేటుగాళ్లు పోలీసుల కళ్లు గప్పి వివిధ మార్గాల్లో తరలిస్తుండటం కలకలం సృష్టిస్తోంది. నిత్యం ఏదో ఒక చోట గంజాయి ప
Read Moreక్యాట్లో కాదని..ఇప్పుడు అవునంటే ఎట్ల?
ఏఐఎస్ ఆఫీసర్ల కేటాయింపులపై రాష్ట్రాన్ని ప్రశ్నించిన హైకోర్టు విచారణ ఈనెల 18కి వాయిదా హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీలకు అఖిల భార
Read Moreటమాటా @200..సర్కార్ సైలెంట్
సబ్సిడీపై అమ్ముతున్న పక్క రాష్ట్రాలు ఏపీలో రూ. 50.. తమిళనాడులో రూ. 60 మన రాష్ట్రంలో మాత్రం ఎలాంటి చర్యల్లేవ్ ధరలపై రివ్యూ చేయని స
Read Moreడెడ్ స్టోరేజీ దగ్గరలో ‘సాగర్’
నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం అడుగంటిపోతున్నది. ప్రాజెక్టు కనీస నీటి మట్టం 510 అడుగులు కాగా, ప్రస్తుతం 519.60 అడుగులు ఉన్నది. ఎగు
Read Moreకొత్తగా మరో 146 అంబులెన్సులు.. ప్రారంభించిన సీఎం జగన్
వైద్యరంగంలో పలు మార్పులు చేసేందుకు జగన్ సర్కారు మరో అడుగు ముందుకు వేసింది. 108 అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేసేలా సీఎం జగన్ ప్రభ
Read Moreమహేశ్ బ్యాంక్కు ఆర్బీఐ రూ.65 లక్షలు ఫైన్
దేశంలోనే తొలిసారి భారీ పెనాల్టీ వేసిన రిజర్వ్ బ్యాంక్ హైదరాబాద్, వెలుగు: సైబర్ సెక్యూరిటీ నిబంధనలు పాటించనందుకు దేశంలోనే తొలిసా
Read Moreఎస్డీఆర్ఎఫ్ కింద రూ.1,209 కోట్లు
విడుదలకు కేంద్రం ఆమోదం న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణతో పాటు మరో 3 రాష్ట్రాలకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్డీఆర్ఎఫ్) కింద రూ.1,209.60 కో
Read Moreవంద కోట్లకుపైగా ఐటీ రీఫండ్ స్కామ్
10% కమీషన్తో ఐటీ సేవల దందా రిటర్స్, పన్ను మినహాయింపులకు ఫేక్ డాక్యుమెంట్స్ ట్యాక్స్ కన్సల్టెన్సీల ఘరానా మోసం హైదరాబాద్, వెలుగు
Read Moreఏనుగు దాడిలో ఆవు మృతి.. పంటపొలాలు ధ్వంసం
చిత్తూరు జిల్లా పలమనేరు ఏనుగు హల్ చల్ చేసింది. వీ కోట మండలం గోనుమాకులపల్లిలో ఏనుగు రాకతో గ్రామస్తులు పరుగులు పెట్టారు. రఘుపతి అనే రై
Read Moreతిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 24 గంటలు
తిరుమలలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. జూన్ 25న ఆదివారం కావడంతో సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి క్యూ లైన్లో నిలుచున్నారు భక్తులు. &
Read More