AP

తెలుగు రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. సమ్మర్ స్పెషల్ ట్రైన్స్

వేసవి సెలవులు మొదలయ్యాయి. పిల్లలతో కలిసి కుటుంబమంతా స్వగ్రామాలకు పయనమవుతారు. ఈ నేపథ్యంలో బస్సులు, రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంటాయి. వేసవి రద్దీ

Read More

అశ్వినీ దత్ వ్యాఖ్యలకు పోసాని మురళి కృష్ణ కౌంటర్

ఏపీలో నంది అవార్డులపై సినీ నిర్మాత అశ్వినీ దత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అశ్వీనీదత్ చేసిన వ్యాఖ్యలపై పోసాని మురళీ కృష్ణ  తీవ్ర 

Read More

రైతన్నల పాలిట శాపం..పిడుగులతో కూడిన వర్షాలు... ఐఎండీ హెచ్చరికలు 

తెలుగు రాష్ట్రాలు వర్షాలతో అల్లాడిపోతున్నాయి. మండు వేసవిలో అకాల వర్షాలు, పిడుగులు అన్నదాతల పాలిట శాపంగా మారాయి. ఐఎండి అంచనా ప్రకారం తూర్పు విదర్భ నుండ

Read More

జేఈఈ మెయిన్స్​లో మెరిసిన అంధ విద్యార్థి

అతను అంధ విద్యార్థి. అలా అని అతను బాధపడలేదు. తన ప్రతిభనే కొలమానంగా తీసుకుని కష్టపడ్డాడు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా బెదరలేడు. అతనే నెల్లూరు కి చెందిన

Read More

తెలుగు రాష్ట్రాలలో నూతన విద్యా విధానం అమలు చేయాలి : దత్తాత్రేయ

వరంగల్ : పేదరిక నిర్మూలనలో విద్య ప్రముఖ పాత్ర పోషిస్తుందని హరియాణా గవర్నర్​ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఇందుకోసం విద్యా విధానంలో సమూల మార్పులు తీస

Read More

ఏపీలో ఏసీబీ ముమ్మర సోదాలు

ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలా మందికి ఓ చులకన భావన ఉంటుంది. మనం ఏం చేసిన అడిగే వారుండరులే అని కొందరు ఉద్యోగులు భావిస్తుంటారు. అలా కొందరు విధుల్లో నిర్లక్ష

Read More

ఏపీ భవన్ విభజన..రెండు రాష్ట్రాల మధ్య కుదరని ఏకాభిప్రాయం

ఏపీ భవన్ విభజనపై  కేంద్ర హోంశాఖ కార్యాలయంలో సమావేశం ముగిసింది. కేంద్ర హోంశాఖ సెంటర్ స్టేట్ రిలేషన్స్ విభాగం జాయింట్ సెక్రెటరీ పార్థసారథి అధ్

Read More

ఎక్కువ డోసు ట్యాబ్లెట్‌‌పై తక్కువ డోస్‌‌ లేబుల్‌

థైరోనార్మ్‌‌ ట్యాబ్లెట్స్‌‌ మార్కెట్లోకి రిలీజ్‌‌ చేసిన అబాట్‌‌ కంపెనీ 88 ఎంసీజీకి బదులు 25 ఎంసీజీ లేబుల్&nbs

Read More

ఏప్రిల్ 24 నుంచే మంజీరా నది నాలుగో మహా కుంభమేళా

సంగారెడ్డి/రాయికోడ్, వెలుగు: మంజీరా నది నాలుగో మహా కుంభమేళా ఈనెల 24(సోమవారం) నుంచి మే 5వ తారీఖు వరకు జరుగనుంది. గ‌‌రుడ‌‌ గంగా పుష్

Read More

పీఎస్ఎల్వీ-సీ55 ప్రయోగం సక్సెస్

సింగపూర్​కు చెందిన మరో రెండు శాటిలైట్లను ఇస్రో విజయవంతంగా అంతరిక్షానికి చేర్చింది. ఏపీలోని శ్రీహరికోట నుంచి శనివారం చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ55 రాకెట్ ప్

Read More

తెలుగు రాష్ట్రాల నుంచి గంగా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు

 గంగా నది పుష్కరాలకు వెళ్లాలనుకుంటున్న తెలుగు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వేశాఖ శుభవార్త చెప్పింది .పుష్కరాలకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని

Read More

చంద్రబాబు రోడ్ షోలో కరెంట్ తీసేసి రాళ్ల దాడి

ఏపీలోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో  టీడీపీ అధినేత  చంద్రబాబు రోడ్ షోలో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు రోడ్ షో కొనసాగుతుండగా వైసీపీ న

Read More

టీటీడీకి కేంద్రం గుడ్ న్యూస్..

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి కేంద్రం భారీ ఊరట ఇచ్చింది. తిరుమల శ్రీవారికి విదేశీ భక్తులు సమర్పించే  కరెన్సీకి బ్యాంక్ లలో డిపాజిట్ చేసుకునే

Read More