AP
పసుపు బోర్డు, ట్రైబల్ యూనివర్సిటీకి కేంద్రం ఆమోద ముద్ర
తెలంగాణ వాటా తేల్చేలా ట్రిబ్యునల్లో మార్పులకు కేంద్రం పచ్చజెండా నీళ్ల పంపిణీ అంశాన్ని కేడబ్ల్యూడీటీ -2కు రిఫర్ చేసిన కేంద్ర కేబినెట్
Read Moreతెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. ఏపీలో 53, తెలంగాణలో 9 ప్రాంతాల్లో తనిఖీలు
12 ప్రజాసంఘాల నాయకుల ఇండ్లలో సెర్చింగ్ ఫోన్లు, హార్డ్ డిస్క్లు, పుస్తకాలు స్వాధీనం హైదరాబాద్, వెలుగు: ఏపీ, తెలంగాణలో నేషన
Read Moreతిరుమల శ్రీవారి దర్శనానికి 35 గంటలు
తిరుమల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పెరటాసి మాసం కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.స్వామి వారి సర్వదర్శనానికి
Read Moreలోకేశ్కు ఏపీ సీఐడీ నోటీసులు
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అక్టోబర్ 4న విచారణకు రావాలని పిలుపు న్యూఢిల్లీ, వెలుగు: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ స్కామ్ కేసులో టీడ
Read Moreతిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దు
తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు(అక్టోబర్ 01) తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్ల జారీని ర
Read Moreతిరుమల శ్రీవారి దర్శనానికి 2 రోజులు : పోటెత్తిన భక్తులు.. ఎందుకంటే..
తిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. పవిత్రమైన పెరటాసి నెల, వరుస సెలవులు కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
Read Moreబీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా ఇన్చార్జ్గా పార్థసారథి
న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ తెలంగాణ ఓబీసీ మోర్చా ఇన్చార్జ్గా ఏపీకి చెందిన పార్థసారథి నియమితు లయ్యారు. ప్రస్తుతం బీజేపీ ఓబీసీ మో
Read Moreబీఆర్ఎస్ వస్తే స్కీంలు..కాంగ్రెస్ వస్తే స్కాంలు: కేటీఆర్
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే స్కీములు..కాంగ్రెస్ వస్తే స్కాములని విమర్శించారు మంత్రి కేటీఆర్. ఓటుకు నోటు దొంగ చేతికి రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే రా
Read Moreఆ ఇద్దరే మంచి సీఎంలు..మిగతా వాళ్లంతా బ్రోకర్లే: ఎర్రబెల్లి
దివంగత ఎన్టీఆర్, సీఎం కేసీఆర్ ఇద్దరే పేదల కోసం పనిచేశారన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆ ఇద్దరే మంచి ముఖ్యమంత్రులని మిగిలిన వారందరూ బ్రోకర
Read Moreగంజాయి పుష్పాలు : రూ.3 కోట్ల విలువైన.. 14 వందల కేజీల గంజాయి పట్టివేత
చింతపల్లి: ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. చింతపల్లి మండలం కుడుముసారి పంచాయతీ నిమ్మపాడు వద్ద మంగళవారం తెల్లవారుజ
Read More8వ రోజు వైభవంగా తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇ
Read Moreతెలంగాణ, ఏపీలోక్రిబ్కో ప్లాంట్లు
గుజరాత్లోనూ ఒకటి ఏర్పాటు న్యూఢిల్లీ: క్రిషక్ భారతి కో-–ఆపరేటివ్ లిమిటెడ్ (క్రిబ్కో) మూడు ధాన్యం ఆధారిత ఇథనాల్ ప్లాంట్లను తె
Read More2500 కిలోల చాక్లెట్ గణేషుడు.. నిమజ్జనం ఎలా చేస్తారంటే..
దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా గణేషుడు కొలువుదీరాడు. ఏపీలోని విశాఖపట్నంలో చాక్లెట్తో చేసిన ప్
Read More











-will-set-up-three-grain-based-ethanol-plants-in-Telangana-AP-,Gujarat_SLvAPwmox2_370x208.jpg)
