
AP
కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థుల గల్లంతు
విజయవాడ : కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. యనమలకుదురు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈతకు దిగి గల్లంతైన ఐదుగురు విద్యార్థుల్లో ఒక
Read Moreఆస్తులు, అప్పుల విభజనపై విచారణ జనవరి రెండోవారానికి వాయిదా
ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ సుందరేష్ లతో కూడిన ధర్మాసనం ఏపీ స
Read Moreకడప పెద్ద దర్గాలో రజనీకాంత్, ఏఆర్ రెహమాన్ ప్రత్యేక ప్రార్థనలు
ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా అమీన్ పీర్ దర్గాను సూపర్ స్టార్ రజనీకాంత్, సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహ్మాన్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శించుకున
Read Moreఇద్దరు సీఎంలు కాంట్రాక్టులు చేస్తూ కమీషన్లు తింటున్నరు: బండి సంజయ్
రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నడు ఉగ్రవాద సంస్థ పీఎఫ్ఐకి కేసీఆర్ పార్టీ ఫండ్ లిక్కర్ స్కామ్లో బిడ్డ ప్రమేయం లేదని కేసీఆర్ ప్రమాణం చేయాలె: బండి
Read Moreతుఫాన్ ఎఫెక్ట్తో ఇయ్యాల తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలో భారీ వర్షాలు
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన మాండౌస్ తుఫాన్ చెన్నైకి ఆగ్నేయంగా 260 కి.మీ, తూర్పు-ఈశాన్య దిశగా 180 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ
Read Moreఏపీ, తెలంగాణ సీఎంలు కాంట్రాక్టులు పంచుకుంటున్రు : బండి సంజయ్
జగిత్యాల : ఏపీ, తెలంగాణ సీఎంలు ఇద్దరూ ఒక్కటేనని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. వాళ్లిద్దరు కలిసి కాంట్రాక్టులు పంచుకుంటున్నారని ఆరోపించ
Read Moreవణికిస్తున్న ‘మాండౌస్’ తుఫాను.. ఆ రాష్ట్రాలపైనే అత్యధిక ప్రభావం!!
ఏపీ, తమిళనాడు రాష్ట్రాలను మాండౌస్ తుఫాన్ వణికిస్తోంది. సైక్లోన్ ప్రభావంతో ఇప్పటికే పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు పుదుచ్చేరిల
Read Moreతిరుమలలో భక్తుల కష్టాలు
తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఉచిత దర్శనం కోసం 13 గంటలకుపైగా 
Read Moreతెలంగాణ, ఏపీ మళ్లీ ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలన్నదే మా విధానం : సజ్జల రామకృష్ణారెడ్డి
విజయవాడ: తెలంగాణ, ఏపీ మళ్లీ ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలన్నదే మా విధానం, అలా కాగలిగితే మొదట స్వాగతించేది వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీనే అని ఏపీ ప్రభుత్వ సలహాద
Read Moreతెలంగాణపై కుట్రలు చేస్తే ఇక్కడే పాతరేస్తం : పల్లా రాజేశ్వర్ రెడ్డి
తెలంగాణలో మళ్ళీ ఆంధ్రానాయకులు విబేధాలు సృష్టించడానికి కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. 60 ఏళ్ళు తెలంగాణను దోచుకున్నారు
Read Moreచంద్రబాబుకి ఇదే చివరి ఎన్నిక: వైఎస్ జగన్
విజయవాడ: రాబోయే 2024 ఎన్నికలు ఖచ్చితంగా చంద్రబాబుకు చివరి ఎన్నికలేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఈ సారి మా టార్గెట్ 175 నియోజకవర్గాలకు 175 సీట్లు
Read Moreశ్రీశైలంలో భక్తుల రద్దీ
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణం శివయ్య నామస్మరణత
Read Moreవైకుంఠ ఏకాదశికి టీటీడీ దేవస్థానం ఏర్పాట్లు
తిరుపతి : టైం స్లాట్, సర్వదర్శనం టోకెన్లతో వస్తేనే దర్శనానికి అనుమతిస్తామని.. టోకెన్లు లేకుండా తిరుమలకు వస్తే దర్శనానికి అనుమతించబోమని టీటీడీ ఈవో ధర్మ
Read More