AP

చెప్పులు చూపిస్తూ.. బూతులు మాట్లాడడమేంటి: జగన్

పవన్ కళ్యాణ్ పై వైఎస్ జగన్ ఆగ్రహం   కృష్ణా జిల్లా: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మూడు రాజధానులతో

Read More

బనవాసి నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో మూడవ రోజు కొనసాగుతోంది. ఇవాళ ఉదయం ఎమ్మిగనూరు మండ

Read More

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీ వైపు తుపాన్

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. దీంతో ఏపీకి తుపాన్ ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో ఉత్తర అండమాన్

Read More

తెలంగాణ జాబ్స్​ స్పెషల్​: నిధుల లెక్క తేల్చిన కమిటీలు

ఆంధ్రప్రదేశ్​ ఏర్పాటు సమయంలో పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా తెలంగాణ ప్రాంతానికి ఎన్నో రక్షణలు, హామీలు ఇచ్చారు. అందులో ముఖ్యమైంది తెలంగాణ ప్రాంతపు మిగుల

Read More

మోడీ సర్కారును గద్దె దింపుతాం: సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా 

విజయవాడలో సీపీఐ 24వ జాతీయ మహాసభలు షురూ హైదరాబాద్, వెలుగు: దేశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్​ ఎల్లకాలం పాలించలేవని, వచ్చే సాధారణ ఎన్నికల్లో మోడీ సర్కా

Read More

కృష్ణా నదిపై వెయ్యి కోట్లతో ఐకానిక్​ వంతెన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా నదిపై వెయ్యి కోట్లతో ఐకానిక్​ బ్రిడ్జి​ నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్​గడ్కరీ వెల్లడించారు. సరికొత

Read More

ఇయ్యాల్టి నుంచి విజయవాడలో సీపీఐ మహాసభలు

వరంగల్ నుంచి విజయవాడకు స్పెషల్ రైలు తెలంగాణ నుంచి వెయ్యి వాహనాల్లో తరలివెళ్తున్నారు: సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి హైదరాబ

Read More

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి సర్వదర్శనానికి 24గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు తాత్కాలిక క్యూలో భక్తులు వేచి ఉన్నారు. రద్దీ దృష్ట్

Read More

దేవరగట్టులో ముగిసిన బన్ని ఉత్సవం

దేవరగట్టుకు వెళ్తూ గుండెపోటుతో బాలుడు మృతి కర్నూలు జిల్లా: దసరా సందర్భంగా కర్నూలు జిల్లా దేవరగట్టులో ఏటా నిర్వహించే బన్ని ఉత్సవం ముగిసింది. అర

Read More

ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరిరోజు స్వామివారికి ధ్వజావరోహణం నిర్వహించారు. ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయ

Read More

ఎర్ర చందనం స్మగ్లర్ల అరెస్ట్

రూ.75 లక్షల రెడ్‌‌‌‌ శ్యాండల్ స్వాధీనం  హైదరాబాద్‌‌‌‌, వెలుగు: అంతర్రాష్ట్ర గంధపు చెక్కల స్మగ్లర్

Read More

ఏపీ ఉద్యోగులను తప్పుపట్టిన టీఎన్జీవో నేతలు

హైదరాబాద్, వెలుగు: మంత్రి హరీశ్ రావుపై ఏపీ మంత్రులు, ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు చేసిన విమర్శలను ఖండిస్తున్నామని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు

Read More