AP

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం కీలక ప్రకటన

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోలేదని ప్రకటించింది.  ప్రైవేటీకరణ ఆపినట్ల

Read More

కేంద్రం దొగొచ్చింది.. కేసీఆర్ దెబ్బ అంటే అట్లుంటది: కేటీఆర్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రవేటీకరణను విరమించుకుందని  కేంద్రం ప్రకటించడం  సీఎం కేసీఆర్ ఘనతేనని  మంత్రి కేటీఆర్ అన్నారు.   వైజ

Read More

IAS, IPS బదిలీలపై హైకోర్టులో కేంద్రం పిటిషన్

తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలపై  తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది కేంద్రం. ఐఏఎస్, ఐపీఎస్ ల  బదిలీల విచారణను అత్యవసరంగా చేపట్టాలని

Read More

ఆ రెండు పార్టీలు ఏపీని ఆగం చేశాయి : మంత్రి హరీష్ రావు

తాను మాట్లాడిన మాటలకు ఓ ఏపీ మంత్రి ఎగెరెగిరి పడుతున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. "మీ దగ్గర ఏమున్నది అని అంటున్నారు... మా దగ్గర ఉన్నవి చెప్పమం

Read More

ఏపీ Vs తెలంగాణ : మంత్రుల మధ్య మాటల యుద్ధం

మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ మంత్రులు అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చ

Read More

ఏపీ, తెలంగాణలో నంది అవార్డ్స్ ఎందుకివ్వటం లేదు : నట్టికుమార్

నంది అవార్డ్స్ పై ప్రముఖ నిర్మాత నట్టికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో నంది అవార్డ్స్ ఎందుకివ్వడం లేదని ప్రశ్నిం

Read More

ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ : ఇంటి దగ్గరకే వచ్చి ట్రీట్ మెంట్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ సేవలను గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ ప్రారంభించారు. ఏప్రిల్ 6నుంచి ఫ్యామిలీ డ

Read More

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ మా అజెండా: పవన్

వైసీపీని ఓడించడమే జనసేన, బీజేపీ లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో  భేటీ అయ్యారు. దాదాపు

Read More

‘పోలవరం’ ముంపుపై జాయింట్ ​సర్వే ఎందుకు చేయట్లే?

పీపీఏ, ఏపీని ప్రశ్నించిన సీడబ్ల్యూసీ హైదరాబాద్, వెలుగు : పోలవరం ప్రాజెక్టుతో తలెత్తే ముంపుపై ఎందుకు జాయింట్​ సర్వే చేయడం లేదని పోలవరం ప్రాజెక్

Read More

సత్యకుమార్ పై దాడి చేయించాల్సిన అవసరం మాకు లేదు: సజ్జల రామకృష్ణారెడ్డి

బీజేపీ నేత సత్యకుమార్ పై దాడులు చేయించాల్సిన అవసరం తమకు లేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.రాజధాని అమరావతి రైతుల పోరాటానికి 1200 రోజులు కా

Read More

ఎమ్మెల్యేకు కనీస మర్యాదలు ఇవ్వరా

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుపై వైసీపీ ఎమ్మెల్యే  అన్నా రాంబాబు ఫైర్ అయ్యారు. టీటీడీ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీ

Read More

ఉగాదితోనే తెలుగువారి పండుగలు ప్రారంభం

హిందువులకు ఉగాది పండుగతోనే కొత్త పంచాంగం మొదలవుతుంది. ఈ సంవత్సరం ఉగాది మార్చి 22న శ్రీశోభకృత్​ నామ సంవత్సర ఉగాదిగా జరుపుకుంటున్నం. ఉగాది అంటే ఉగస్త్య

Read More