ఆ ఇద్దరే మంచి సీఎంలు..మిగతా వాళ్లంతా బ్రోకర్లే: ఎర్రబెల్లి

ఆ ఇద్దరే మంచి సీఎంలు..మిగతా వాళ్లంతా బ్రోకర్లే: ఎర్రబెల్లి

 దివంగత ఎన్టీఆర్, సీఎం కేసీఆర్ ఇద్దరే పేదల కోసం పనిచేశారన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆ ఇద్దరే మంచి ముఖ్యమంత్రులని మిగిలిన వారందరూ బ్రోకర్లేనని  వ్యాఖ్యానించారు. ములుగు జిల్లా కోసం అహర్నిశలు పనిచేసింది సీఎం కేసీఆరేనన్నారు. 

ALSO READ: ముత్తిరెడ్డి గట్టిగా ప్రయత్నిస్తే డివిజన్​ వచ్చేది: లింగయ్య

60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని పనులు కేవలం పదేళ్లలోనే అవుతాయా? అని ప్రశ్నించారు.  అన్నింటికీ ఓపిక అవసరమన్నారు.  గిరిజనులతో పాటు అర్హులైన గిరిజనేతరులకు కూడా పోడుపట్టాలివ్వాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని చెప్పారు.  కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చట్టం అందుకు అడ్డంకులు సృష్టించిందన్నారు.