AP
వైఎస్ జగన్ కు సవాల్ విసిరిన హోంమంత్రి అనిత
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్పై జీర్ణించుకోలేకపోతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.
Read Moreపదవులపై ఆశ లేదు.. పవన్ కల్యాణ్ ఆశయాల కోసమే పని చేస్తా: నాగబాబు
పార్టీ కోసం పనిచేసి మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద బీమా చెక్కులను అందజేసింది జనసేన పార్టీ. ఈ సందర్భంగా జనసేన కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్
Read Moreఅక్రమ సంబంధం ఆరోపణలపై స్పందించిన ఎంపీ విజయసాయిరెడ్డి
ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతితో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రిలేషన్పై ఆమె భర్త మదన్ మోహన్ చేసిన వ్యాఖ్యలు ఎంపీ
Read Moreఏపీలో 62 మంది ఐఏఎస్లు బదిలీ
ఏపీలో భారీగా ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. ఒకే సారి 62 మంది ఐఏఎస్ లను బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులుజారీ చేశార
Read Moreభద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి
భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలోకి వరద నీరు చేరటంతో ప్రవాహం పెరుగుతోంది.
Read Moreశ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు.. పెరిగిన నీటి మట్టం
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఇందులో భాగంగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు పెరుగుతోంది.
Read Moreఏపీలో గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలు.. సుప్రీంకోర్టుకు ఎన్డీఏ ప్రభుత్వం
గత సర్కార్లో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాల లెక్కలు బయటపెడుతామని ఎన్డీఏ కూటమి నాయకులు చెప్తున్నారు. జగన్ హయాంలో అక్రమ ఇసుక తవ్వకాలు జరిగాయని.. ఆ స్కాంలోని
Read Moreతెలంగాణ, ఏపీకి .. నేటి నుంచి నీటి విడుదల : కేఆర్ఎంబీ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీకి బుధవారం నుంచి తాగునీటిని విడుదల చేసేందుకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్బోర్డు (కేఆర్ఎంబీ) అనుమతినిచ్చింది. సోమవారం
Read Moreసాకులు చెప్పొద్దు : కేడబ్ల్యూడీటీ2 ఆగ్రహం
మళ్లీ గడువు అడుగుడేంది? ఏపీపై కేడబ్ల్యూడీటీ2 ఆగ్రహం తెలంగాణ ఎస్వోసీకి కౌంటర్ దాఖలు చేయకపోవడంపై అసహనం హైదరాబాద్, వెలుగు : ఏపీ అధికారుల
Read Moreకలెక్టర్లు, ఎస్పీలతో ఇవాళ సీఎం రేవంత్ సమావేశం
సెక్రటేరియెట్లోని ఏడో ఫ్లోర్లో 9 అంశాలపై దిశానిర్దేశం కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సీఎం ర
Read Moreనాగార్జునసాగర్ నుంచి తెలంగాణకు 5.4 టీఎంసీలు
తాగునీటి విడుదలకు కేఆర్ఎంబీ ఆమోదం జులై 31 వరకు ఈ కేటాయింపులే ఉంటాయని వెల్లడి హైదరాబాద్, వెలుగు : నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి తాగునీటిని
Read Moreవరుస సెలవులు.. శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు, ఇవాళ ఆదివారం కూడా కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయమంతా భక్త
Read Moreకొర్రమీను@600 .. చెరువులు ఎండిపోవడంతో మార్కెట్లో చేపల కొరత
చిన్న చేపలకు పెరిగిన డిమాండ్ రవ్వ, బొచ్చ రకాలకు కేజీ రూ.200 కోల్కత్తా మార్కెట్ కు ఎగుమతులు బంద్ హైదరాబాద్, ఏపీ నుంచి చేపలు దిగుమతి
Read More












