Bjp Mp

నాపై పోటీ చేయాలని కవితకు 50 సార్లు చెప్పిన : అర్వింద్

నిజామాబాద్, హైదరాబాద్, వెలుగు: తనపై పోటీ చేయాలని ఎమ్మెల్సీ కవితకు తానే 50 సార్లు చెప్పానని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. ‘‘నాపై పోటీ చ

Read More

టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై పోలీసులకు అర్వింద్ తల్లి ఫిర్యాదు

టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై బంజారాహిల్స్ పోలీసులకు ఎంపీ అర్వింద్ తల్లి విజయలక్ష్మీ ఫిర్యాదు చేశారు. 50 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తమ ఇంటిపై దాడి చేశారని

Read More

అర్వింద్ గీత దాటితే వెంటపడి కొడతాం : ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ‘‘నేను క

Read More

యూపీలోని కార్తీక రాస్ మహోత్సవంలో నాట్యం చేసిన హేమామాలిని

యూపీలోని మధురలో జరిగిన కార్తీక రాస్ మహోత్సవంలో బీజేపీ ఎంపీ, నటి హేమామాలిని పాల్గొన్నారు. జవహర్ బాగ్ లోని బ్రజ్ రాజ్ ఉత్సవ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగ

Read More

లంచం డిమాండ్ చేసిన ప్రభుత్వ ఉద్యోగి పై చేయి చేసుకున్న బీజేపీ ఎంపీ

రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ బీజేపీ ఎంపీ.. ప్రభుత్వ ఉద్యోగిపై చేయి చేసుకున్నారు. లంచం డిమాండ్ చేశాడన్న ఆరోపణలపై స్పందించిన ఎంపీ సీపీ జోషి.. ఆ

Read More

కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌, హీరో, విలన్‌.. అంతా వాళ్లే!

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలంటూ హైదరాబాద్లో నడిచిన హైడ్రామాపై  బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనేందుకు &

Read More

తెలంగాణలో గుజరాత్, యూపీ తరహా పాలనందిస్తం - లక్ష్మణ్

తెలంగాణలో గుజరాత్, యూపీ తరహా పాలన అందిస్తామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. అవినీతి, కుంభకోణాలు ఎక్కడ జరిగినా తెలంగాణలో దాని మూలాలు బయటపడుతున్నాయని అ

Read More

మోడీ పాలనకు నితిన్, మిథాలీ ఫిదా అయ్యారు

ప్రధాని నరేంద్ర మోడీ కోసం బీజేపీ తరపున ప్రచారం చేయడానికి సినీ హీరో నితిన్ సిద్ధంగా ఉన్నారని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు. భారత క్రికెట్

Read More

రాష్ట్రంలో అవినీతి పాలనను అంతమొందించడమే లక్ష్యం

పార్టీలో తనపై మరింత బాధ్యత పెరిగిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. సామాన్య కార్యకర్త కూడా ఉన్నత స్థానానికి వెళ్లగలడు అనేదానికి తానే నిదర్శనమని చెప్పా

Read More

కేంద్రం చర్యలతో ఉచిత బియ్యం పంపిణీ చేసిన రాష్ట్ర సర్కార్

ఏప్రిల్, మే నెలల్లో తెలంగాణ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం పేదలకు ఇవ్వలేదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప

Read More

టీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది

రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలంటే రామరాజ్యం రావాలని అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని తెలుసుకునేందుకే జాతీయ నేతలు రాష్ట్ర

Read More

ఐదేళ్లు ఎంపీగా ఉండి ఏం చేశారు ?

ఐదేళ్లు ఎంపీగా ఉన్న కవిత ఆ హోదాలో నియోజకవర్గానికి చేసింది శూన్యమని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. ఆనాడు కేవలం పసుపు బోర్డు పేరిట రాజకీయం

Read More

పార్లమెంటులో బీజేపీ తరపున ఒక్క ముస్లిం ఎంపీ కూడా ఉండరు..!

రాజ్యసభలో ప్రస్తుతం ముగ్గురు బీజేపీ ఎంపీలు (ముస్లిం) జూన్​ 10న రాజ్యసభ ఎన్నికలు  ముఖ్తార్ అబ్బాస్​ నఖ్వి, సయ్యద్ జాఫర్ ఇస్లాం, ఎంజే అ

Read More