Bjp
మా ఎమ్మెల్యేల్లో ఒక్కొక్కరికి .. రూ. 25 కోట్లు ఆఫర్ చేశారు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపణలు
న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నించిందని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. &n
Read Moreలాయర్నై నా కేసులు నేనే వాదించుకున్నా: సీతక్క
అన్ని దానాల్లో విద్యా దానం ఎంతో గొప్పదన్నారు మంత్రి సీతక్క. గండిపేటలోని ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న
Read Moreఅభివృద్ధి కోసం సొంత ఇంటినే కూలుస్తున్న ఎమ్మెల్యే
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి తన మంచి మనసు చాటుకున్నారు. రోడ్డు విస్తరణలో తన ఇళ్లు అడ్డుగా ఉందని.. దాన్ని కూల్చివేయడానికి స్వచ్ఛందంగ
Read Moreమా ఎమ్మెల్యేలకు రూ.25 కోట్లు ఇస్తామని ఆఫర్ : సీఎం సంచలన కామెంట్స్
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ నేతలు కుట్రపన్నుతున్నారని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రభుత్వం కూల్చేందుక
Read Moreరేపు రాష్ట్రానికి అమిత్ షా
మహబూబ్నగర్, కరీంనగర్, హైదరాబాద్లో పర్యటన హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఆదివారం మధ్యాహ్
Read Moreపద్మశ్రీ దాసరి కొండప్పకు సన్మానం
నారాయణపేట, వెలుగు : నారాయణపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం జరిగిన 75వ గణతంత్ర దినోత్సవాల్లో పద్మశ్రీ పురస్కార గ్రహీత దాసరి
Read Moreరామ మందిరంలో ఒట్టేసి చెప్తా : వంశీచంద్ రెడ్డి
కాంగ్రెస్ నుంచి పోటీకి డీకే అరుణ డబ్బులు అడిగారు: వంశీచంద్ రెడ్డి హైదరాబాద్, వెలుగు : మాజీ మంత్రి డీకే అరుణ అవక
Read Moreగ్యారంటీల పేరుతో.. మోసం చేస్తున్నరు : ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు : గ్యారంటీలు, ఉచితాల పేర్లతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. పేదలకు శాశ్వత ప్రయోజనం క
Read Moreరాజ్ భవన్లో ఎట్ హోం..హాజరు కాని బీఆర్ఎస్ నేతలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సారి రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం వేడుకగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్
Read Moreకరీంనగర్ నుంచే బీజేపీ ఎన్నికల శంఖారావం:బండి సంజయ్
తెలంగాణలో కేంద్రహోంమంత్రి అమిత్ షా పర్యటన ఖరారైంది. జనవరి 28 అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వెల్లడిం
Read Moreబీజేపీకి స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేదు
ప్రజల కోసమే రాహుల్ గాంధీ యాత్ర ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాద్: నెహ్రూ,రాజీవ్ గాంధీ చేసిన సంస్కరణల వల్లనే ఇవాళ మనం సుఖంగా
Read Moreకేసీఆర్ ను వెంటనే అరెస్ట్ చెయ్యాలి: వివేక్ వెంకటస్వామి
కాళేశ్వరం కాంట్రాక్టర్ లు ప్రపంచంలోనే ధనికులు ఈడీ విచారణ చేయాలి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోల్బెల్ట్:
Read Moreఅహంకారంపై స్పష్టమైన ప్రజాతీర్పు: గవర్నర్ తమిళి సై
పదేండ్లలో రాజ్యాంగ వ్యవస్థలు ధ్వంసం ప్రజా ప్రభుత్వంలో పునర్నిర్మించుకుంటున్నం స్వేచ్ఛ, సమానత్వమే లక్ష్యంగా మున్ముందుకు గత ప్ర
Read More












