Bjp

ఢిల్లీకి రేవంత్ .. సిరిసిల్ల, వేములవాడ పర్యటన రద్దు

సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల, వేములవాడ టూర్ రద్దయింది. అనివార్య కారణాల వల్ల మార్చి 7న సీఎం  పర్యటన రద్దు అయినట్లు కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు.

Read More

ఫ్రీ కరెంట్పై సీఎం రేవంత్కు హరీశ్ లేఖ

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. రాష్ట్రంలో 200 యూనిట్ ల ఉచిత కరెంట్ పథకం అమలు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Read More

వర్షాకాలంలోపే మేడిగడ్డ రిపేర్ చేసి నీళ్లివ్వాలి: కేటీఆర్

వర్షాకాలం రాకముందే మేడిగడ్డను రిపేర్ చేసి..పంట పొలాలకు నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎర్రటి ఎండలో కూడా కేసీఆర్ ర

Read More

మార్చి 7న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన: సీఎం రేవంత్

మార్చి  7న కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్క్రీనింగ్కమిటీకి లిస్టు పంపామని చెప్పారు. చిట్ చాట్ లో ఆసక్తి

Read More

మోదీ ప్రభుత్వంపై మల్లిఖార్జున ఖర్గే ఫైర్

ఢిల్లీ : ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా పార్టీలకు అందిన విరాళాల వివరాలను ఈసీకి అందించడంలో ఎస్ బీఐ చేస్తున్న జాప్యానికి మోదీ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస

Read More

తెలంగాణపై ఎయిర్ స్ట్రైక్స్: ప్రధాని మోదీ

రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకుంటోంది ఈ ఆటలు ఎక్కువ రోజులు సాగనివ్వను కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య స్కాంల సంబంధం ఈ రెండు నాణేనికి రెండు వైప

Read More

సీఎం రేవంత్ కు గుడి.!.మార్చి 19న శంకుస్థాపన

నల్లగొండ జిల్లా వనిపాకలలో నిర్మాణానికి సన్నాహాలు ఈ నెల 19న శంకుస్థాపన సీఎం రేవంత్ రెడ్డికి త్వరలో గుడి కట్టబోతున్నారు. రాష్ట్ర రెడ్డి అభిమాన

Read More

పెద్దన్న అన్నంత మాత్రాన ఒక్కటైనట్టా? : కిషన్ రెడ్డి

కాంగ్రెస్ గ్యారెంటీలు పేపర్ కే పరిమితం వాటిని ఎలా అమలు చేస్తారో క్లారిటీ లేదు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి హైదరాబాద్: ప్రధాన మంత్రి నరే

Read More

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు

తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు ఖరారయ్యింది. పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని రెండు పార్టీలు ప్రకటించాయి. ఇవాళ నందినగర్ లో ని మాజీ సీఎం క

Read More

తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు చేయాలి.. మోదీకి రేవంత్ వినతి

హైదరాబాద్ లో ఐఐఎం(ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్)  ఏర్పాటు  చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర పర్

Read More

కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ సంపదను దోచుకుంది : కిషన్ రెడ్డి

బీఆర్ఎస్ పార్టీ నేతలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ సంపదను దోచుకున్నారని ఆరోపించారు. ల్యాండ్ మాఫియా,

Read More

కాళేశ్వరంలో అవినీతిలో కాంగ్రెస్ పాత్ర కూడా ఉంది: ప్రధాని మోదీ

కాళేశ్వరంలో అవినీతిలో కాంగ్రెస్ పాత్ర కూడా ఉందని విమర్శించారు ప్రాధానమంత్రి నరేంద్ర మోదీ. కాళేశ్వరం ప్రాజెక్టుతో బీఆర్ఎస్ వేల కోట్ల రూపాయలు దోచుకుందన్

Read More

సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మోదీ

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని మోదీ.  ఆలయం దగ్గర అర్చకులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఉజ్జయిని మహంక

Read More