Bjp

కేసీఆర్ వల్లే కృష్ణా జలాల్లో రాష్ట్రానికి నష్టం: బండి సంజయ్

పాలమూరు, వెలుగు: కృష్ణా జలాల్లో 299 టీఎంసీల వాటాకు ఏపీ మాజీ సీఎం చంద్రబాబుతో ఒప్పందం చేసుకున్న మూర్ఖుడు కేసీఆర్​అని, ఆయన వల్లే తెలంగాణ నష్టపోయిందని బీ

Read More

బీఆర్ఎస్​కు ఫ్యూచర్ లేదు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ కు ఫ్యూచర్  లేదని, లోక్ సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ పని అయిపోతుందని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా నేషనల్  ప్రెసిడెంట

Read More

‘అష్టలక్ష్మి’ రాష్ట్రాలకు మోదీ సహకారం: మంత్రి కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి జరగకుండా దేశ అభివృద్ధి సంపూర్ణం కాదని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ని

Read More

తెలంగాణలో 10 స్థానాలు గెలుస్తాం: తరుణ్ చుగ్

తెలంగాణలో 10 స్థానాలు గెలుస్తాం జాతీయ కాంగ్రెస్ కు ఫండింగ్ చేస్తున్న రేవంత్​ సర్కారు   రాహుల్ యాత్ర కోసం బస్సు ఏర్పాటు  చేసిన్రు బీ

Read More

సొంత కల్చర్ నే సిగ్గుచేటనుకున్నరు:ప్రధాని మోదీ

గత పాలకులు మన సంస్కృతిని నిర్లక్ష్యం చేశారు: ప్రధాని   గత పదేండ్లలోనే అస్సాంలో శాంతి నెలకొంది  గువాహటిలో రూ.11,600 కోట్ల ప్రాజెక్టు

Read More

తెలంగాణను ముంచిందే కేసీఆర్​..ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పజెప్పిండు: సీఎం రేవంత్

మనకు రావాల్సిన నీటిని శాశ్వతంగా ఏపీకి కేసీఆర్​ ధారాదత్తం చేసిండు మేఘా కృష్ణారెడ్డికి ‘రాయలసీమ’ టెండర్ దక్కేలా కుట్ర చేసిండు పదవులు,

Read More

బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ కు ఓట్లు వేశారే కానీ.. అభిమానంతో కాదు: బండి సంజయ్‌

వచ్చే లోకసభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 10 నుంచి 15 స్థానాల్లో  విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ బండి సంజయ్‌. గతంలో క్యాడర్, క

Read More

సబ్జెక్ట్ లేక సీఎం రేవంత్ పసలేని ఆరోపణలు చేస్తున్నారు: మాజీ మంత్రి హరీశ్ రావు

కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా నీటి ప్రాజెక్టులకు బోర్డుకు అప్పగించలేదని మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మా నీటివాటా తేల్చాలని షరతు పెడితే

Read More

బీజేపీలో చేరాలని ఒత్తిడి చేశారు.. అది ఎన్నటికీ జరగదని చెప్పిన : కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తనను బీజేపీలో చేరాలని ఒత్తిడి చేశారని వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరితే తనపై ఎలాంటి కేసులు

Read More

ఢిల్లీ సీఎంను బీట్ చేసిన యోగి ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎక్స్ ( ట్విట్టర్) లోఅత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా నిలిచారు.  ఎక్స్ లో యోగి ఆదిత్యనాథ్ ఫాలోవర్ల సంఖ్య 27

Read More

కేజ్రీవాల్​కు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల నోటీసులు

ఎమ్మెల్యేల కొనుగోలు  ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశం  ఢిల్లీ సీఎం ఇంటి వద్ద 5 గంటల పాటు హైడ్రామా  న్యూఢిల్లీ:  ఢిల్లీ సీఎం

Read More

శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే ఫైరింగ్.. స్టేషన్‌లోనే కాల్పులు​

ల్యాండ్ సెటిల్​మెంట్​లో ఘర్షణ.. పోలీస్ స్టేషన్​లోనే కాల్పులు ఎమ్మెల్యే గణ్​పత్​ అరెస్టు.. హత్యాయత్నం కేసు నమోదు థానే, ముంబై: మహారాష్ట్రలో శి

Read More

బీజేపీ రథసారథి .. దేశ రాజకీయాలను మలుపుతిప్పిన యోధుడు అద్వానీ

న్యూఢిల్లీ: లాల్ కృష్ణ అద్వానీ. దేశ రాజకీయాలను శాశ్వతంగా మలుపుతిప్పిన నాయకుడు. ఒకప్పుడు పార్లమెంట్​లో కేవలం 2 సీట్లకే పరిమితమై ఉన్న బీజేపీని తన రథ యాత

Read More