Bjp
క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తించాలి : జి. కిషన్ రెడ్డి
బషీర్ బాగ్, వెలుగు : గుండె పోటు తర్వాత క్యాన్సర్ బారిన పడి చాలామంది మరణిస్తున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
Read Moreఇండియా కూటమికి 272 సీట్లు
న్యూఢిల్లీ : ఈ లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి 272 ఎంపీ సీట్లు గెలుచుకొని బీజేపీని గద్దె దించుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. బీహార్
Read Moreబీజేపీలోకి ఐఏఎఫ్ మాజీ చీఫ్
ఆర్ కేఎస్ భదౌరియా కేంద్ర మంత్రి ఠాకూర్ సమక్షంలో చేరిక న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) మాజీ చీఫ్ ఆర్ కేఎస్. భదౌరియా బీజేపీలో చ
Read Moreఆరూరికి వరంగల్.. తాండ్రకు ఖమ్మం
మిగిలిన రెండు స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ఖరారు దేశవ్యాప్తంగా 111 మందితో ఐదో లిస్ట్ రిలీజ్ ఏపీ నుంచి 6 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
Read Moreలోక్సభ ఎన్నికల్లో.. సినిమా వాళ్లకు నో చాన్స్
టికెట్ ఆశించి భంగపడ్డ ప్రముఖులు బండ్ల గణేశ్కు దక్కని మల్కాజ్గిరి టికెట్ చేవెళ్ల టికెట్ కోరిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి నిరాశే అన్నకు నిజామ
Read Moreమోదీ పాలనలో దేశాభివృద్ధి శూన్యం: సీతక్క
మోదీ పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు మంత్రి సీతక్క. బీజేపీ పాలనలో అక్షింతలు, రామమందిరం, పూల్వామా దాడి ఘటనలు తప్పా.. అభివృద్ధి శూన్యమని విమర్శించా
Read Moreరాహుల్ గాంధీ ఈ జన్మలో ప్రధాని కాలేరు: కిషన్ రెడ్డి
బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 2024 మార్చి 24న ఆదివారం బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డ
Read Moreఅస్సోంలో స్థానికత పొందాలంటే వారికి షరతులు.. బహుభార్యత్వం, బాల్య వివాహాలు ఉండొద్దు
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆ రాష్ట్రంలో సీఏఏ బిల్లు కింద స్థానికత పొందాలంటే కొన్ని షరతులు విధించారు. బెంగాలీ మాట్లాడే బంగ్లాదేశ్ ముస్లింలను
Read Moreచంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఓటమి కోసమే పని చేస్తా - ముద్రగడ
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇటీవలే వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. జగన్ ను సీఎం చేయటమే లక్ష్యంగా టికెట్ కూడా ఆశించకుండా వైసీపీలో చేరారు. తాజాగా టీ
Read Moreజనంలోకి చంద్రబాబు - వరుస సభలతో ఫుల్ బిజీ..
2024 సార్వత్రిక ఎన్నికలకు గాను సమయం దగ్గరపడుతోంది. ఏపీలో కూడా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనుండటంతో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే
Read Moreజగన్ కు షాక్ మీద షాక్ ఇస్తున్న షర్మిల - వైసీపీ నుండి కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే
2024 ఎన్నికలే టార్గెట్ గా జగన్ ఇరకాటంలో పెట్టే దిశగా వేగంగా పావులు కదుపుతోంది ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఇప్పటికే జగన్ మీద వరుస విమర్శలు చేస్తూ దూక
Read Moreవైసీపీకి షాక్ - బీజేపీలో చేరిన ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార ప్రతిపక్షాలు అభ్యర్థుల జాబితాను ప
Read Moreలోక్సభ ఎన్నికల్లో వీరప్పన్ కూతురు పోటీ
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో భీభత్సం సృష్టించి పేరుమోసిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కూతురు విద్యారాణి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నార
Read More












