Bjp

TSPSC ఛైర్మన్, సభ్యుల పోస్టులకు 600కి పైగా దరఖాస్తులు

టీఎస్ పీఎస్ సీ( TSPSC) ఛైర్మెన్, సభ్యుల పోస్టుల కోసం ఆరు వందలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.  ఛైర్మన్ తో పాటు మెంబర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు ఆ

Read More

బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ మోదీ కంటతడి

ముంబై : ప్రధాని నరేంద్ర మోదీ పీఎం ఆవాస్‌ యోజన స్కీమ్‌ కింద లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తూ కూసింత భావోద్వేగానికి గురయ్యారు. తన బాల్యాన్ని గుర్త

Read More

అయోధ్య అక్షింతలపై విమర్శలు వద్దు : ప్రభుత్వానికి బండి సంజయ్ వినతి

కరీంనగర్: ఈనెల 22న అయోధ్యలో జరగబోయే రామ మందిర పున:ప్రతిష్ట కార్యక్రమం కోసం యావత్ ప్రపంచమంతా ఎదురు చూస్తున్న తరుణంలో ఆరోజు ప్రభుత్వం సెలవు దినంగా ప్రకట

Read More

రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఇది విరుద్ధం: రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీకి ఖర్గే లేఖ

ఢిల్లీ : ఒకే దేశం-ఒకే ఎన్నికలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి, సమాఖ్య హామీలకు విరుద్ధమని కాంగ్రెస్ పార్టీ జాతీయాద్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. జమిల

Read More

ఎస్సీ వర్గీకరణపై కేంద్ర కమిటీ ఐదుగురు సభ్యులతో ఏర్పాటు

ఈనెల 22న తొలి భేటీ ఉండే చాన్స్​ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రధాని మోదీ హామీ  ఢిల్లీ: ఎస్సీ వర్గీకరణపై కేంద్రం ముందడుగు వేసింది. ఈ

Read More

ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీలో కలపొద్దు: హరీశ్ రావు

ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణారివర్ మేనేజ్ మెంట్ బోర్టు పరిధిలోకి  వెళ్తే తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.  

Read More

జనవరి 22న రాష్ట్ర ప్రభుత్వం సెలవుగా ప్రకటించాలి: బండి సంజయ్

శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట  సందర్భంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు  ప్రకటించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ

Read More

భారత్ జోడో న్యాయ్ యాత్రపై కేసు నమోదు

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రపై  అస్సాంలో కేసు నమోదైంది.  రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి యాత్ర రూట్స్‌ లో మ

Read More

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ : జ్యోతిరాదిత్య సింధియా

  2030 నాటికి 3వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా మోదీ పాలన      హైదరాబాద్, వెలుగు: 2047 నాటికి ప్రపంచంలోనే సంపూర్ణంగా

Read More

బీజేపీని గెలిపిస్తేనే రాష్ట్రానికి అదనపు నిధులు: బండి సంజయ్​

రాజన్న సిరిసిల్ల, వెలుగు : బీజేపీని గెలిపిస్తేనే రాష్ట్రానికి కేంద్రం నుంచి అదనపు నిధులు వస్తాయని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్​ అ

Read More

బీజేపీ పాలనతో దేశం ప్రమాదంలో పడింది: దీపాదాస్

అయోధ్య రామ మందిర విషయంలో ఎవరి విశ్వాసాలు వాళ్లకు ఉంటాయని.. బీజేపీ పాలనలో భారతదేశం ప్రమాదపు అంచున ఉందని ఏఐసీసీ ఇంఛార్జి దీపాదాస్ మున్షి అన్నారు. జనవరి

Read More

తెలంగాణను బంగారు పళ్లెంలో అప్పగించాం: కేటీఆర్

 రైతులు ఎరువుల కోసం క్యూ కడ్తుండ్రు ఆరు నెలల్లోనే సర్కారుపై జనం తిరగబడ్తరు  మనది బలమైన పార్టీ తిరిగి పట్టాలెక్కుతుంది  కార్యకర

Read More

అయోధ్య రామయ్యకు సిరిసిల్ల బంగారు చీర

అయోధ్య  శ్రీరామచంద్రుడి పాదాల చెంత సిరిసిల్ల నుండి బంగారు చీరను ఉంచనున్నారు. సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తన చేతులతో స్వయంగా తయారు చేసిన బంగారు చీ

Read More