Bjp
సింగరేణి ఎన్నికల్లో INTUC vs AITUC.. గుర్తింపు దక్కేదెవరికో.?
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల బరిలో13 యూనియన్లు కాడి వదిలేసిన టీబీజీకేఎస్.. ఏఐటీయూసీకి మద్దతుగా తీర్మానాలు ఇయ్యాల ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్
Read Moreమోదీ యూట్యూబ్ చానల్కు 2 కోట్ల మంది సబ్ స్ర్కైబర్లు
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్సనల్ యూట్యూబ్ చానల్ సబ్ స్ర్కైబర్ల సంఖ్య మంగళవారం 2 కోట్లు దాటింది. దీంతో దేశా
Read Moreబావ బామ్మర్దులు చెమటకక్కి సంపాదించలే: మంత్రి ఉత్తమ్
బీఆర్ఎస్ స్వేదపత్రంపై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్ రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి ఆస్తులు సృష్టించామనడం సిగ్గుచేటు ప్రజా సంపదన
Read More10కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తం..90 రోజుల యాక్షన్ ప్లాన్: కిషన్ రెడ్డి
కేంద్రంలో మూడోసారీ గెలిచి హ్యాట్రిక్ కొడ్తం అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న రిజల్ట్ రాకున్నా.. ఓట్లు, సీట్లు పెరిగినయ్ 28న రాష్ట్రానిక
Read Moreఇవ్వాళ ఢిల్లీకి గవర్నర్ తమిళి సై!
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ గవర్నర్ తమిళిసై బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలత
Read MoreGeneral Elections 2024: మార్చిలో లోక్ సభ ఎన్నికలు?
ఫిబ్రవరి నెలాఖరున షెడ్యూల్! మే 30 తో ముగియనున్న మోదీ సర్కారు పదవీ కాలం ముందస్తుకు వెళ్లే ఆలోచనలో కేంద్రం ఆపరేషన్ ప్రారంభించిన బీజేపీ
Read Moreజీరో బడ్జెట్ కు శ్రీకారం చుట్టా.. అందుకే ఓడిపోయా: ఎంపీ అరవింద్
దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం కొనసాగుతుందని.. అయనే మళ్లీ ప్రధానమంత్రి అవుతారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ జోష్యం చెప్పారు. డిసెంబర్ 26వ తేదీ నిజామాబాద
Read Moreఎంపీ ఎలక్షన్స్పై బీఆర్ఎస్ ఫోకస్.. గెలుపు గుర్రాలెవరు.?
లోక్ సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఈ సారి ఎక్కువ స్థానాలు గెలిచేలా ప్లాన్ చేస్తుంది. సిట్టింగులకు సీటివ్
Read Moreపార్లమెంట్ ఎన్నికల్లో మతతత్వ పార్టీలకు బుద్ధి చెప్పాలి: పొన్నం
నాగ్ పూర్ సభకు తెలంగాణ నుంచి లక్ష మంది జన సమీకరణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ఆర్థికంగా విచ్ఛిన్నం చేసింది &nbs
Read Moreదేశంలో మళ్లీ మోదీయే..మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్
ముంబై : దేశంలో ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయమే లేదని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అన్నారు. 2024 లోక్సభ ఎన్ని
Read Moreడిసెంబర్ 29న మేడిగడ్డ దగ్గర పవర్ పాయింట్ ప్రజెంటేషన్
కాళేశ్వరం, దాని బ్యారేజీల పరిస్థితిని వివరించనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబు, బ్యారేజీలు కట్టిన
Read Moreప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకే విపక్ష ఎంపీల సస్పెన్షన్ : మల్లికార్జున ఖర్గే
న్యూఢిల్లీ, వెలుగు: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకే మోదీ సర్కార్ పార్లమెంట్లో సస్పెన్షన్ను అస్త్రంగా వాడుకుందని ఏఐసీసీ చీఫ్, రాజ్యసభ విపక్ష పార్టీ
Read Moreకొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు తీస్కోవాలి: బండి సంజయ్
కరీంనగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశా
Read More












