
bus
ఈజిప్టులో రోడ్డు ప్రమాదం..ఇండియన్ తో సహా ఆరుగురు మృతి
ఈజిప్టులో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు ట్రక్కును ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒక భారతీయుడు సహా ఆరు మంది మృతి చెందారు 20 మందిక
Read Moreమహిళ కండక్టర్ల కోసం మొబైల్ బయో టాయిలెట్స్ బస్
ఆర్టీసీలో మహిళా కండక్టర్లకోసం మొబైల్ బయో టాయిలెట్స్ పేరుతో ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఆర్టీసీ ఆదాయం పెంచుకునే దిశగా కా
Read Moreగ్రేటర్లో వెయ్యి బస్సులు పక్కకు
నేటి నుంచే అమలులోకి.. నష్టాలు తగ్గించుకునేందుకు ఆర్టీసీ చర్యలు ప్రయాణికులకు పెరగనున్న ఇబ్బందులు హైదరాబాద్, వెలుగు:గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు
Read Moreకాంట్రాక్ట్ డ్రైవర్లు, కండక్టర్ల రెగ్యులరైజ్
296 మంది డ్రైవర్లు, 63 మంది కండక్టర్లు పర్మినెంట్ ఉత్తర్వులిచ్చిన సునీల్ శర్మ ఆర్టీసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కండక్టర్లు, డ్రైవర్ల ఉద్యోగాలు
Read Moreపెరిగిన సిటీ బస్ పాస్ ఛార్జీల వివరాలు
హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ లో సిటీ బస్సు ఎక్కాలంటే కనీసం పది రూపాయలు చెల్లించాల్సిందే. ఆర్డినరీ బస్సుల్లో ఇన్నాళ్లు ఉన్న కనీస ఛార్జి5 రూపాయలను 10 పది
Read Moreఅమెజాన్లో బస్టిక్కెట్ బుకింగ్
బెంగళూరు : అమెజాన్ ఇండియా ప్రైవేట్ బస్ టిక్కెట్ బుకింగ్ సర్వీసులను లాంచ్ చేసింది. దీని కోసం రెడ్బస్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో భ
Read Moreఅమ్మో 90 మందా… బస్సు నేను నడప
సాధారణంగా ఆర్టీసీ బస్సులో 40 నుంచి 50 మంది ఎక్కితేనే కిక్కిరిసిపోతుంది. అలాంటి కరీంనగర్ బస్టాండ్ లో మంచిర్యాల డిపోకు చెందిన బస్సులో ఏకంగా 90 మందికి పై
Read Moreఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్ నిర్ణయం లీగలా? ఇల్లీగలా?: హైకోర్టు
రాష్ట్రంలోని 5100 ఆర్టీసీ బస్సు రూట్ల ప్రైవేటీకరణపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం కేసును రేపటికి వాయిదా వేస్తూ.. కేబినెట్
Read Moreరాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..10 మంది మృతి
రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బికనేర్ జిల్లాలోని శ్రీ దుంగార్గా సమీపంలో నేషనల్ హైవే-11పై బస్సు, ట్రక్కు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మం
Read Moreమాదాపూర్ లో స్కూల్ బస్సు బోల్తా
మాదాపూర్ అయ్యప్ప సొసైటీ వద్ద స్కూల్ బస్సు బోల్తాపడింది. అతివేగంతో అదుపు తప్పిన స్కూల్ బస్సు ఢీవైడర్ ను ఢీ కొట్టింది. బస్సులో విద్యార్థులు లేకపోవడంతో
Read Moreబస్సు-టెంపో ఢీ .. ఏడుగురు మృతి
రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు టెంపో ఢీ కొనడంతో ఏడుగురు మృతి చెందగా మరో 12 మందికి గాయాలయ్యాయి. సికార్లోని ఖతుష్యాంజీలో బుధవారం రాత్రి ఈ
Read Moreపులికాట్ సరస్సులో పడ్డ బస్సు
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పులికాట్ సరస్సులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 80 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
Read Moreస్కూల్ బస్సు కిందపడి విద్యార్థి మృతి
నల్లగొండ జిల్లాలో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఓ విద్యార్థి మృతి చెందాడు. కొండమల్లేపల్లి మండలంలోని దేవరవాణి తండాలో ఇస్లావత్ అఖిల్ (5) అనే విద్యార్థి స్క
Read More