bus
బస్సొస్తలేదు: ప్రగతి రథ చక్రం.. పల్లెలకు దూరమైతాంది
నెట్వర్క్, వెలుగు: ప్రగతి రథ చక్రం.. పల్లెలకు దూరమైతాంది. ఇన్నాళ్లు ఊరును, టౌనును కలుపుతూ వచ్చిన ‘పల్లె వెలుగు’ బస్సులను ఆర్టీసీ క్ర
Read Moreబస్సు, డీసీఎం ఢీకొని అక్కడిక్కడే ఐదుగురు మృతి
ఉత్తరప్రదేశ్ మొరదాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, డీసీఎం ఢీ కొన్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్
Read Moreగ్రేటర్కు 326 ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులు
హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ పరిధిలో మరో 326 ఆర్టీసీ బస్సులు రానున్నాయి. జిల్లాల్లోని పల్లె వెలుగ
Read Moreలాక్డౌన్ ఎఫెక్ట్.. ఆర్టీసీకి రోజూ రూ. 12 కోట్ల లాస్
రాష్ట్రంలో లాక్డౌన్ ఎఫెక్ట్ ఆర్టీసీ ఆదాయంపై పడింది. ఇప్పటికే ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం కోల్పోగా.. మరోవైపు కార్గో సేవలపై వచ్చే ఆదాయంపై కూడా ల
Read Moreకరోనా వచ్చిందని బస్సు కిందపడి ఆత్మహత్య
గోదావరిఖని, వెలుగు: కరోనా పాజిటివ్ వచ్చిందని ఓ యువకుడు బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగింది. గోదావరిఖ
Read Moreమహారాష్ట్రకు తెలంగాణ బస్సు సర్వీసుల కోత
తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుండి మహారాష్ట్ర కు నడుస్తున్న బస్సు సర్వీసుల్లో కోత పడింది. మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుతున్న నేపధ్యంలో సెకండ్ వేవ
Read Moreమధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..13 మంది మృతి
మధ్యప్రదేశ్లో ఇవాళ( మంగళవారం) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 12 మంది మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ప్రమాద
Read Moreడివైడర్ పై నుంచి దూసుకెళ్లిన బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
గోదావరిఖని : రామగుండం రాజీవ్ రహదారి మల్యాల పల్లి సమీపంలోని ఎన్టీపీసీ రైల్వే బ్రిడ్జి సమీపాన ఆర్టీసీ బస్సు డివైడర్ పై నుంచి పక్కకు దూసుకెళ్లింది. వేగంగ
Read Moreకామారెడ్డి వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా
కామారెడ్డి దగ్గర మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు మహారాష్ట్ర నాంధేడ్ నుంచి హైదరాబాద్ వెళ్
Read Moreజహీరాబాద్ లో బస్సును ఢీ కొట్టిన కారు
జహీరాబాద్ కొత్తకోట బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మదర్ థెరిసా జంక్షన్ లో ఓ ప్రైవేట్ బస్సు కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో కారు డ్రైవర్ కు గాయాలయ్యాయి
Read Moreచిల్లర పేరుతో బాదుడు..ఆర్టీసీ టికెట్ చార్జీలు రౌండ్ ఫిగర్!
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ టికెట్ చార్జీలను రౌండ్ ఫిగర్ చేయనున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో ఉన్న ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నార
Read Moreఘోర రోడ్డు ప్రమాదం..40 మంది మృతి
బ్రెజిల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సావోపా రాష్ట్రంలోని టగ్వా నగరానికి సమీపంలో హైవేపై బస్సు, ట్రక్కు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 40 మంది మరణించగా మరో 1
Read Moreబైక్ ను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు..తండ్రీ కొడుకులు దుర్మరణం
వరంగల్ హన్మకొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. నక్కల గుట్ట వద్ద ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న తండ్రీ కొడుకులు మృతి చెందా
Read More












