బ్రెజిల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సావోపా రాష్ట్రంలోని టగ్వా నగరానికి సమీపంలో హైవేపై బస్సు, ట్రక్కు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 40 మంది మరణించగా మరో 10 మందికి పైగా గాయాలయ్యాయి. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాద సమయంలో బస్సులో 53 మంది ఉన్నారు. మృతులంతా టెక్స్టైల్ కంపెనీ ఉద్యోగులుగా గుర్తించారు. ప్రమాదానికి కారణాలపై ఆరాదీస్తున్నారు. మృతుల సంతాపంగా టగ్వా నగరంలో మూడు రోజులు సంతాపం ప్రకటించారు అధికారులు.
ఘోర రోడ్డు ప్రమాదం..40 మంది మృతి
- విదేశం
- November 26, 2020
లేటెస్ట్
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- ఈ మందులు వాడుతున్నారా..చాలా డేంజర్
- Pushpa2FirstSingle: పుష్ప 2 ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది..పాటల నగరా షురూ చేసిన దేవిశ్రీ ప్రసాద్
- కడియం శ్రీహరి మచ్చ లేని నాయకుడు: మంత్రి కొండా సురేఖ
- ఢిల్లీలో పుర్రెలు, ఎముకలతో తమిళనాడు రైతుల నిరసన
- CSK vs LSG: చెన్నైకు స్టోయినీస్ చెక్.. ఒక్క మ్యాచ్తో మూడు రికార్డ్స్ బ్రేక్
- సీఎం జగన్ పై దాడి కేసులో కోర్టు కీలక ఆదేశాలు..
- ఎన్నికలను మేమెలా కంట్రోల్ చేస్తం : సుప్రీంకోర్టు
- ఒడిశా రాజకీయాల్లో లుంగీ పంచాయతీ.. సీఎం లుంగీపై బీజేడీ, బీజేపీ మాటల యుద్ధం
- వైసీపీ, కూటమి మేనిఫెస్టోపై ఉత్కంఠ... రుణమాఫీనే కింగ్ మేకరా..
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- IPL 2024: మీ దేశానికో దండం: రిటైర్మెంట్ నుంచి వెనక్కి రాలేను: సునీల్ నరైన్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- SRH vs RCB: ఉప్పల్లో ఆర్సీబీతో మ్యాచ్.. అర్దరాత్రి వరకు మెట్రో సేవలు
- Weather Report: ఎండ మండుతోంది... సూర్యుడు ఉగ్రరూపం దాల్చాడు..
- రేవంతుడు.. తెలంగాణ హనుమంతుడు.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ట్వీట్
- జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా.. అయితే, ఇది గమనించండి..
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- T20 World Cup 2024: జూన్ 9న ఇండియా vs పాక్ మ్యాచ్.. పూర్తికాని స్టేడియం నిర్మాణం