కామారెడ్డి దగ్గర మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు మహారాష్ట్ర నాంధేడ్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా టేక్రియాల్ వద్ద బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ఉన్నారు. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
కామారెడ్డి వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా
- తెలంగాణం
- February 14, 2021
లేటెస్ట్
- Family Star OTT: మరో రెండు రోజుల్లో ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- తెలంగాణలో మే 24 నుండి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- టిప్పర్ నడుపుతూ వెళ్లి నామినేషన్.. బాబుకు డ్రైవర్ వీరాంజనేయులు కౌంటర్..
- కొటాక్ మహీంద్రా బ్యాంక్ ఆన్లైన్ సేవలపై RBI ఆంక్షలు
- T20 World Cup 2024: పాండ్యకు ఝలక్: టీ20 వరల్డ్ కప్కు జట్టును ప్రకటించిన పఠాన్
- Qఅండ్ R ల మధ్య చూడండి: వైరల్ ట్రెండ్లో..రోడ్ సేఫ్టీపై ఢిల్లీ పోలీసుల వార్నింగ్
- ఒక సబ్జెక్ ఫెయిల్.. ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- V6 DIGITAL 24.04.2024 EVENING EDITION
- వారసత్వ ఆస్తులనూ వదలరట.. శ్యాం పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ ఫైర్
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- SRH vs RCB: ఉప్పల్లో ఆర్సీబీతో మ్యాచ్.. అర్దరాత్రి వరకు మెట్రో సేవలు
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- T20 World Cup 2024: జూన్ 9న ఇండియా vs పాక్ మ్యాచ్.. పూర్తికాని స్టేడియం నిర్మాణం
- పెద్ద సైజు యాడ్ తో బేషరతుగా క్షమాపణలు చెప్పిన పతంజలి
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్