Central government

మద్దతు ధర పెంచిన కేంద్రం.. ఏ పంటకు ఎంతంటే..

రబీ పంటలకు ‘మద్దతు’ పెంపు ఆరు పంటలకు ఎంఎస్‌పీని పెంచిన కేంద్రం లోక్ సభలో ప్రకటించిన వ్యవసాయ మంత్రి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకేనని వెల్లడి న్

Read More

వ్యవసాయ బిల్లులతో రైతులకు మరణ శాసనం

న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై రాజకీయ రగడ నడుస్తోంది. ఈ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానాలో రైతులు నిరసనలు చేస్తున్నారు

Read More

కరోనాతో ఇప్పటివరకు 41 మంది సైనికులు మృతి

రాజ్యసభలో మంత్రి శ్రీపాద నాయక్ న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఆర్మీ లో ఇప్పటివరకు 41 మంది చనిపో యారని, మొత్తంగా 22,353 మంది వైరస్​ బారిన పడ్డారని రాజ్యసభకు

Read More

నీళ్లు, కరెంట్ బిల్లుల్లో 50% డిస్కౌంట్

జమ్మూకాశ్మీర్ ప్రజలకు ఏడాది పాటు బంపర్ ఆఫర్ రూ. 1,350 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన గవర్నర్ ఎల్జీ మనోజ్ సిన్హా న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్​లో కరోనా వ్యాప్

Read More

2 వేల నోట్లపై ఇంకా నిర్ణయం తీసుకోలే

2వేల నోట్ల ప్రింటింగ్ ఆపేయడంపై ఇంకా నిర్ణయం తీసుకోలే: కేంద్రం న్యూఢిల్లీ: రూ.2వేల నోట్ల ప్రింటింగ్ ను నిలిపివేయడంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోల

Read More

అగ్రి బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయండి.. ఎంపీలకు కేసీఆర్ ఆదేశం

రైతులను ముంచి, కార్పొరేట్లకు మేలు చేసేలా ఉందని కామెంట్ హైదరాబాద్, వెలుగు: కేంద్రం ప్రవేశపెట్టిన అగ్రికల్చర్ బిల్లు తేనే పూసిన కత్తిలాంటి చట్టమని సీఎం

Read More

రేపటి నుంచి బడులకు టీచర్లు

హైదరాబాద్, వెలుగు: కరోనా అన్​లాక్ –4  గైడ్​లైన్స్​కు అనుగుణంగా ఈ నెల 21 నుంచి టీచర్లు మళ్లీ బడిబాట పట్టనున్నారు. రోజూ స్కూల్ లోని సిబ్బందిలో 50 శాతం మ

Read More

శ్రామిక్ ట్రెయిన్స్‌‌లో చనిపోయిన వలస కూలీల వివరాలు వెల్లడించిన కేంద్రం

న్యూఢిల్లీ: లాక్‌‌డౌన్ సమయంలో చనిపోయిన వలస కూలీల మృతికి సంబంధించిన సమాచారం తమ వద్ద లేదని కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో రాజ్యసభలో కాస్త దుమారం

Read More

పార్లమెంట్‌ సమావేశాలు కుదించనున్న కేంద్రం

పార్లమెంట్ సమావేశాలను కుదించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా బారిన పడుతున్న ఎంపీల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంతో కేంద్రం ఈ దిశ

Read More

వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకమని నేను చెప్పలేదు

న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు బిల్లులపై రగడ నడుస్తోంది. ఈ బిల్లులకు నిరసనగా కేంద్ర మంత్రి, శిరోమణి అకాళీదల్ నేత హర్‌‌సిమ

Read More

వ్యవసాయ బిల్లులు చారిత్రాత్మకం.. ప్రతిపక్షాల వలలో పడకండి!

న్యూఢిల్లీ: వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త బిల్లులపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ బిల్లులకు నిరసనగా కేంద్ర మంత్రి, అకాళీదల్ నేత

Read More

వ్యవసాయ బిల్లులకు నిరసనగా రైల్ రోకో.. ఫార్మర్స్ బాడీ పిలుపు

చండీగఢ్: వ్యవసాయ రంగానికి సంబంధించి మోడీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త బిల్లును నిరసిస్తూ కేంద్ర మంత్రి హర్‌‌‌సిమ్రత్ కౌర్ గురువారం రాజీనామా చేసిన విషయం త

Read More

డాక్టర్ల మరణాలపై కేంద్రం నిర్లక్ష్యం: ఐఎంఎ ఆగ్రహం

దేశ వ్యాప్తంగా కరోనాతో 382 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (IMA) తెలిపింది. కరోనాతో ఎంత మంది డాక్టర్లు చనిపోయారో తెల

Read More