న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో చనిపోయిన వలస కూలీల మృతికి సంబంధించిన సమాచారం తమ వద్ద లేదని కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో రాజ్యసభలో కాస్త దుమారం రేగింది. దీంతో తాజాగా మైగ్రంట్ వర్కర్స్ మరణాలకు సంబంధించిన డేటాను సర్కార్ వెల్లడించింది. లాక్డౌన్ మొదలైన టైమ్ నుంచి సెప్టెంబర్ 9వ తేదీన శ్రామిక్ స్పెషల్ ట్రెయిన్స్ బయల్దేరేంత వరకు 97 మంది మైగ్రంట్ వర్కర్స్ చనిపోయారని స్పష్టం చేసింది. మేలో శ్రామిక్ ట్రెయిన్స్లో ప్రయాణించిన వారిలో 80 మంది వలస కూలీలు మృతి చెందారని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పేర్కొంది. ‘చనిపోయిన 97 మంది మైగ్రంట్ వర్కర్స్లో 87 కేసుల్లో స్టేట్ పోలీసులు డెత్ బాడీలను పోస్ట్ మార్టంకు పంపారు. వీటిల్లో 51 పోస్ట్ మార్టం రిపోర్టులను స్టేట్ పోలీసుల నుంచి అందుకున్నాం. ఇందులో చాలా మంది చావులకు హార్ట్ ఎటాక్, బ్రెయిన్ హెమోర్హేజ్, క్రోనిక్ లంగ్ డిసీజ్, క్రోనిక్ లివర్ డిసీజ్ లాంటివి కారణం అని తెలిసింది’ అని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.
శ్రామిక్ ట్రెయిన్స్లో చనిపోయిన వలస కూలీల వివరాలు వెల్లడించిన కేంద్రం
- దేశం
- September 19, 2020
లేటెస్ట్
- తిరుమల దేవాలయాన్ని ఎవరు నిర్మించారో తెలుసా...
- T20 World Cup 2024: డిప్యూటీగా హార్దిక్ పాండ్యా.. టీ20 ప్రపంచ కప్కు భారత జట్టు ప్రకటన
- నేవీ చీఫ్ అడ్మిరల్ గా దినేష్ కుమార్ త్రిపాఠి బాధ్యతలు స్వీకరణ
- కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల... కీలక హామీలివే..
- Shobha shetty: కొత్త ఇంట్లో అడుగుపెట్టిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ స్టార్స్
- KKR vs DC: ఫిల్ సాల్ట్ అడ్డాగా ఈడెన్ గడ్డ.. సౌరవ్ గంగూలీ 14 ఏళ్ల రికార్డు బద్దలు
- కేంద్రంతో పోరాడి.. రామగుండం ఆర్ఎఫ్సీఎల్ను రీ ఓపెన్ చేశాం: వివేక్ వెంకటస్వామి
- ధరణి పోర్టల్ ద్వారా రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు : శ్రీధర్ బాబు
- బీజేపీ కేసులకు భయపడేది లేదు:ఈరవర్తి అనిల్
- Sarkaar 4 Promo: నలుగురి హీరోయిన్లకి ప్రపోజ్ చేసిన సుడిగాలి సుధీర్..మోసం చేసావంటూ హీరోయిన్ కామెంట్
Most Read News
- ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- IPL 2024: చోకర్స్ ఆఫ్ ఐపిఎల్ 2024: సన్రైజర్స్ ఫ్రాంచైజీని దూషించిన మాజీ దిగ్గజం
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. వేదికలు ఖరారు చేసిన పాక్ క్రికెట్ బోర్డు
- T20 World Cup 2024: కోహ్లీ, శాంసన్ ఔట్.. భారత జట్టు ఎంపిక పట్ల ఫేక్ ప్రచారం
- OLA విలవిల.. సీఈఓ రాజీనామా.. 10 శాతం మంది ఉద్యోగులు తొలగింపు!
- తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు..దారి మళ్లింపు
- T20 World Cup 2024: కోహ్లీ వరల్డ్ కప్ జట్టులో ఉండాల్సిందే.. సెలక్టర్లకు రోహిత్ డిమాండ్
- అలర్ట్...ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు టెన్త్ రిజల్ట్