Central government
ఒక్కరోజులోనే 73 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో గురువారం ఒక్కరోజులోనే 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 35 వేలకు పైచిలుకు చేరగా..
Read Moreవలస కూలీలను గమ్య స్థానాలకు చేర్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే
వలస కార్మికులు ఎవరి గమ్యస్థానాలకు వారు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటుగా స్పందించారు. ఆయా రాష్ట్రాల
Read Moreనాన్–ఎసెన్షియల్ గూడ్స్ డెలివరీకి పర్మిషన్ ఇయ్యండి
ప్రభుత్వాన్ని కోరిన అమెజాన్ ఇండియా, ఫ్లిప్ కార్ట్ న్యూఢిల్లీ: లాక్ డౌన్ లో నాన్–ఎసెన్షియల్ గూడ్స్ డెలివరీకి అనుమతి ఇవ్వాలని ఈ–కామర్స్ దిగ్గజాలు అమెజాన
Read MorePM కిసాన్ కొత్త లిస్టు విడుదల.. మీ పేరుందో లేదో ఇలా చెక్ చేసుకోండి..
రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం PM కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకానికి సంబంధించి అర్హుల జాబితాను కేంద్ర ప్రభుత్వం PM కిసాన్ వెబ్ స
Read Moreకరోనా కట్టడి కోసం 11 బృందాలు
పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తున్న ఎంపవర్డ్ గ్రూప్స్ టెస్టింగ్ కిట్లు, పీపీఈ కిట్లు తెప్పించడంలో కీలకపాత్ర శాంపిల్స్ టెస్టింగ్కు దేశవ్యాప్తంగా ల్యాబ్స్ గ
Read Moreడీఏ పెంపు లేదు
బకాయిలు కూడా వచ్చే ఏడాది జులై వరకు ఇచ్చేది లేదు స్పష్టం చేసిన కేంద్రం న్యూఢిల్లీ: లాక్డౌన్ వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సెంట
Read Moreడాక్టర్లపై దాడులు చేస్తే కఠిన శిక్షలు: ఆర్డినెన్స్ తెచ్చిన కేంద్ర ప్రభుత్వం
కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని కాపాడడానికి తమ ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లపై జరుగుతున్న దాడులపై కేంద్రం స
Read Moreయాప్ డిజైన్ చేయండి..కోటి సొంతం చేసుకోండి : కేంద్రం బంపర్ ఆఫర్
ఇండియన్ టెక్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆపర్ ప్రకటించింది. జూమ్ యాప్ కు పోటీగా వీడియా కాన్ఫరెన్సింగ్ యాప్ ను డెవలప్ చేసిన కంపెనీకి రూ.కోటి ఆఫర్
Read Moreఎక్కడ చిక్కుకున్నోళ్లకు అక్కడే ఉపాధి
ఉన్నకాడ్నే పని ఏర్పాట్లు వలస కూలీలకు కేంద్ర సర్కార్ ఊరట.. వేరే రాష్ట్రాలకు వెళ్లేందుకు మాత్రం నో న్యూఢిల్లీ: ఊరుకాని ఊర్లో చిక్కుకున్న వలస జీవికి కేంద
Read Moreలాక్ డౌన్…కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు
దేశంలో లాక్ డౌన్ ను మే 3వ తేదీ వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. దీనికి అనుగుణంగా కొత్త మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది. లాక్ డౌన్ పూర్తయ్యే
Read Moreఈ నెల 20 నుంచి వ్యవసాయం చేసుకోవచ్చు
ఐటీ, ఈకామర్స్, ఇంటర్స్టేట్ ట్రాన్స్పోర్ట్కు కూడా ఓకే కరోనా ఎఫెక్ట్ లేని ప్రాంతాలకు మాత్రమే పరిమితం గైడ్లైన్స్ను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
Read Moreలారీలు తిరగొచ్చు.. నిబంధనలు ఇవే..
లారీలు నడిచేందుకు గ్రీన్సిగ్నల్ ట్రక్కులు,గూడ్స్ కారియర్లకు కేంద్రం అనుమతి ఆపొద్దని రాష్ట్రాలు, యూటీలకు ఆదేశం అదనపు పర్మిట్లు లేకుండా ఇతర రాష్ట్రాల్
Read More












