chennai

చెన్నైలో మరో ఇద్దరికి కరోనా

చెన్నై: దుబాయ్‌‌‌‌‌‌‌‌, కాంబోడియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌‌‌‌&zwnj

Read More

కూతురి కోసం పెడితే కోట్లు తెచ్చి పెడుతోంది

పిల్లల్ని ఆడించడం అంత ఈజీ కాదు. కానీ.. వినోద్ చందర్ తన వీడియోల ద్వారా పిల్లల్ని ఆడిస్తున్నాడు, పాడిస్తున్నాడు. తన కూతుర్ని ఆడించేందుకు చేసిన ప్రయత్నం

Read More

పీఎఫ్ఐ కేసు..ఆటో డ్రైవర్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు

తమిళనాడులోని నేలపట్టయ్కు చెందిన ఓ ఆటో డ్రైవర్ ఇంటిపై ఎన్ఐఏ దాడుల నిర్వహించింది. నిషేధిత పీఎఫ్ఐతో సంబంధాలున్నాయనే అనుమానంతో తెల్లవారుజామున 4 గంటలకు ఉమ

Read More

మంత్రిగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం

తమిళనాడు కేబినెట్ మంత్రిగా సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం రాజ్ భవన్లో గవర్నర్ సిటీ రవి ఉదయనిధి చేత మంత్రిగా ప్ర

Read More

ముగిసిన రేసింగ్ లీగ్ .. హైదరాబాద్ టీమ్కు సెకండ్ ప్లేస్

ఇండియన్ రేసింగ్ లీగ్ ముగిసింది. ఉర్రూతలూగించిన  ఈ రేసులో ‘గాడ్ స్పీడ్ కొచ్చి’ టీమ్ 417.5 పాయింట్లతో మొదటిస్థానాన్ని కైవసం చేసుకుంది.

Read More

మాండౌస్ తుఫాన్​తో భారీ నష్టం

వరదలకు ఇండ్లు, షాపులు ధ్వంసం నేలకూలిన 400 చెట్లు,  కరెంట్ స్తంభాలు  తమిళనాడు వ్యాప్తంగా వర్షాలకు ఐదుగురు మృతి  చె

Read More

తుఫాన్​ ఎఫెక్ట్​తో ఇయ్యాల తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలో భారీ వర్షాలు

చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన మాండౌస్‌ తుఫాన్ చెన్నైకి ఆగ్నేయంగా 260 కి.మీ, తూర్పు-ఈశాన్య దిశగా 180 కి.మీల దూరంలో  కేంద్రీకృతమై ఉందని వాతావరణ

Read More

తమిళనాడు ఆలయాల్లో మొబైల్ ఫోన్లపై నిషేధం..హైకోర్టు ఉత్తర్వులు

తమిళనాడు వ్యాప్తంగా ఆలయాల్లో మొబైల్ ఫోన్లపై మద్రాస్ హైకోర్టు నిషేధం విధించింది. ఈ నిర్ణయం ప్రార్థనా స్థలాల పవిత్రతను కాపాడటానికి ఉపయోగపడుతుందని అ

Read More

డేటా సెంటర్ల బిజినెస్​లో 81,247 కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీ దేశంలో డేటా సెంటర్ల బిజినెస్​లో రూ. 81,247 కోట్ల పెట్టుబడులు పెట్టారు. డేటా సెంటర్లకు డిమాండ్​ పెరగడంతో  2020 నుంచి ఈ పెట్టుబడులు వచ్చ

Read More

ఈ ఏడాది సిటీలో ఇండ్ల ధరలు 4% పైకి

హైదరాబాద్‌‌: ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీతో సహా మరో మూడు సిటీలలో  ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో ఇండ్ల ధరలు సగటున 5 శాతం

Read More

వైరల్​ వీడియో : చీరలోనే 56 ఏళ్ల మహిళ జిమ్ వర్కౌట్స్

ప్రతీ మనిషికి ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యానికి మించింది మరొకటి లేదు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనసరి. ఇదే విషయాన్ని డాక్టర్లు కూడా చెబుతుంట

Read More

అహ్మదాబాద్- చెన్నై నవజీవన్ ఎక్స్‌ప్రెస్ లో చెలరేగిన మంటలు

నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. అహ్మదాబాద్ నుంచి చెన్నై వైపు వెళుతున్న సమయంలో ట్రైన్ లోప్రమాదం జరిగింది. గూడూరు జంక్షన్ దగ్గరకు రాగానే ట్రైన్

Read More

దేశంలో అవినీతి రహిత పాలన కొనసాగుతుంది: అమిత్ షా

2025 నాటికి మనదేశం ఖచ్చితంగా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని కేంద్రం హోం మినిస్టర్ అమిత్ షా అన్నారు. గత ఎనిమిదేండ్లల్లో దేశం అభివృద్ధి

Read More