CM KCR
బస్తీ దవాఖానాల పేరుతో అనవసర ప్రచారం ఆపండి
సీఎం కేసీఆర్ కు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రి ఘటన లో మరణించిన మహిళా కుటుంభాలను పరామర్శించే తీరిక లేదు.
Read Moreప్రధాని మోడీకి ఏ లక్ష్యం లేదు
బీహార్: ప్రధాని మోడీకి ఏ లక్ష్యంలేదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. బీహార్ లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ .. ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ తో సమావేశమయ్య
Read Moreఇబ్రహీంపట్నం ఘటనపై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తాం
ఇబ్రహీంపట్నం ఆస్పత్రి ఘటనలో మంత్రి హరీష్ రావును బర్తరఫ్ చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హరీష్ రావు, కేసీఆర్ మహిళా హంతకులని మండిపడ్
Read Moreబీహార్ కు చేరుకున్న సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ బీహార్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి పాట్నాకు వెళ్లారు. కేసిఆర్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
వెలుగు, నెట్వర్క్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అక్రమ
Read Moreఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు
యాదగిరిగుట్ట, వెలుగు: తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కాకుంటే రాష్ట్రం ఆగమయ్యేదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. సీఎంగా కేసీఆర్ ఉన్నంత కాలం రా
Read Moreరాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే
హైదరాబాద్: రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ ప్రకాశ్ జవదేకర్ ధీమా వ్యక్తం చేశారు. ఒక్కరోజు పర్యటన కోసం హైదరాబాద్ కు వచ
Read Moreరాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నరు
గతంతో పోలిస్తే ఇప్పుడు సంక్షేమ పాఠశాలల్లో సేవలు మెరుగ్గా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ 90 లక్షల సొంత ని
Read Moreమూడు మున్సిపాలిటీలకు రూ. కోటి
పెద్దపల్లి/కరీంనగర్ టౌన్, వెలుగు: పెద్దపల్లి జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాలన్ని ఎట్టకేలకు సీఎం కేసీఆర్ సోమవారం ప్రారంభించారు. వాస్తవా
Read Moreమంత్రి మల్లారెడ్డికి సీఎం కేసీఆర్ షాక్
శామీర్ పేట, వెలుగు: మంత్రి మల్లారెడ్డికి సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. సోమవారం పెద్దపల్లి జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్
Read Moreకేసీఆర్ పర్యటనతో పెద్దపల్లి జిల్లాలో ముందస్తు అరెస్టులు
కరీంనగర్, వెలుగు: పెద్దపల్లి జిల్లాకు సీఎం కేసీఆర్ వస్తున్నారని ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులతోపాటు లెఫ్ట్ పార్టీల నేతలన
Read Moreమునుగోడులో రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా రాదు
సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణను దరిద్ర తెలంగాణగా మార్చారని కేఏ పాల్ ఆరోపించారు. టీఆర్ఎస్కు 15 కోట్లు ఇచ్చానని.. దానికి దిలీప్ కుమార్, కవిత సాక్ష్య
Read More












