CM KCR
పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట
జనగామలో బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేవైఎం కార్యకర్తల అరెస్ట్ కు నిరసనగా ఆయన ధర్మదీక్ష చేపట్టడానికి సిద్ధమవగా పోలీసులు అరెస్ట్
Read Moreకడెం ప్రాజెక్టుకు 8.50 కోట్లు, గూడెం ఎత్తిపోతలకు 10 కోట్ల నష్టం
హైదరాబాద్, వెలుగు: భారీ వర్షాలు, వరదలతో నీటి పారుదల శాఖకు రూ.70.50 కోట్ల నష్టం వాటిల్లి నట్టు ప్రభుత్వానికి నివేదించారు. చెరువులు, కుంట లకు రూ.5
Read Moreప్రజలపై 65 వేల కోట్ల ట్యాక్స్ వేసేందుకు సిద్ధమైన సర్కార్!
ప్రాజెక్టుకు తెచ్చిన అప్పులతో గండం రీపేమెంట్లకు బ్యాంకుల ఒత్తిడి కిస్తీల చెల్లింపు కోసం ఇతర విభాగాల నుంచి నిధుల మళ్లింపు కాళేశ్వరం కా
Read Moreమునుగోడులో బీజేపీ ఓడితే కేసీఆర్ మీటర్లు పెడ్తడు
జనగాం: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓడిపోతే రైతుల మోటర్లకు కేసీఆర్ మీటర్లు పెట్టడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. స్టేషన్ ఘన్
Read Moreపేదల ఆశలు ఇంకా నెరవేరలేదు
ఉన్మాద స్థితిలోకి దేశాన్ని నెట్టేసేందుకు కొన్నిశక్తులు ప్రయత్నిస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవన్నీ చూస్తూ కూడా చూడనట్టు కూర్చోవడం సరికాదని.. ధీరో
Read Moreఅధికార కాంక్ష తప్ప..ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదు
వేలకోట్ల రూపాయలతో ఎమ్మెల్యేలని కొన్నట్టుగా తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి బీజేపీ ఖరీదు కడుతోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మునుగోడు ప్రజల స్వాభిమానం మ
Read Moreరాష్ట్రంలో బీజేపీ చిచ్చు పెట్టాలని చూస్తోంది
సెప్టెంబర్ 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించకపోతే వచ్చే నష్టం ఏముందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ప్రశ్నించారు.
Read Moreలిక్కర్ కుంభకోణంపై దర్యాప్తు చేయాలి
సీఎం కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకున్నది చాలదన్నట్టు ఇప్పుడు దేశంపై పడిందని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాం
Read Moreబీజేపీ సభకు రాకుండా ప్రభుత్వం 50వేల మందిని అడ్డుకుంది
మునుగోడులో జరిగిన బీజేపీ సభకు ప్రజలు రాకుండా ప్రభుత్వం కుట్రలకు పాల్పడిందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. సుమారు 50వేల మందిన
Read Moreనగరంలో రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్
ఎల్బీ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సభ జరగనుంది. దీంతో ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పోలీస
Read Moreమోటార్లకు మీటర్లు అంటూ కేసీఆర్ అబద్ధపు ప్రచారం
మోటార్లకు మీటర్లు అంటూ కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. మోటార్లకు మీటర్లు పెట్టాల్సిన అవసర
Read Moreరోడ్డెక్కిన కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రి విద్యార్థులు
యాదాద్రి : తుర్కపల్లి మండలం సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో గ్రామస్తులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ గ్రామానికి ఇప్పటి వరకూ కూడా బస్స
Read More












