Congress

కల్వకుంట్ల అయినా మరెవరైనా రండి.. చర్చకు మేము రెడీ :  రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో 14 అసెంబ్లీ.. 2 లోక్ సభ స్థానాలలో జరిగిన అభివృద్ధిపై ఎక్కడైనా చర్చ పెడదాం.. కల్వకుంట్ల అయినా మరెవరైనా రమ్మనండి.. మేము రెడీ అంటూ సవాల్ విసిర

Read More

ప్రజలకు ఉపాధి కల్పించాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం: హిమాచల్ సీఎం

ప్రత్యేక రాష్ట్ర కాంక్షను గుర్తించి.. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారన్నారు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర

Read More

పేదల భూములను సర్కారు అమ్ముకుంటోంది: భట్టి

మార్పు, మహోన్నత ఆకాంక్ష కోసమే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేపట్టానని అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. మే 25వ తేదీ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో

Read More

గంగుల కమలాకర్, బండి‌ సంజయ్ ఇద్దరూ ఒక్కటే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

  బీఆర్ఎస్ పార్టీ గుండాలు బుల్డోజర్ తీసుకువచ్చి పేద ప్రజల ఇండ్లను కూల్చారని ఆరోపించారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

Read More

నిజామాబాద్లోని 9 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీదే విజయం

9 ఏళ్ల మోదీ పాలనలో దేశం గణనీయంగా అభివృద్ధి చెందిందని ఎంపీ అర్వింద్ అన్నారు. మూడోసారి మోదీని ప్రధానిని చేసేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. ఎన్నికలు ఎప

Read More

సచ్చిపోయిన కాంగ్రెస్‌ను  కొన్ని మీడియా సంస్థలే లేపుతున్నయి :   ఎంపీ అర్వింద్​ 

మెట్ పల్లి, వెలుగు: ‘ పీనుగు ఎప్పుడైనా లేస్తదా...దేశంలో కాంగ్రెస్ ఎప్పుడో సచ్చిపోయింది. దాన్ని కొన్ని మీడియా సంస్థలు లేపడానికి ప్రయత్నాలు చేస్తు

Read More

ఒకే ఒరలో రెండు కత్తులు ఇముడుతాయా?

ఒకే ఒరలో రెండు కత్తులు ఇముడుతాయా? ఇముడుతాయని కాంగ్రెస్ చెబుతోంది. ఇమడవనేది కాంగ్రెస్ అనుభవం. మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింథియాల మధ్య ఘర్

Read More

మరోసారి కోర్టుకు రాహుల్ గాంధీ.. కారణమేంటంటే?

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరయ్యారు. మరికొద్ది రోజుల్లో అమెరికా పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో కొత్త పాస్ పోర్

Read More

గెలిచే వాళ్లకే టికెట్లు.. సర్వేలే ప్రామాణికం : రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో సర్వే అధారంగానే టికెట్ కేటాయింపు జరుగుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తనతో పాటుగా పార్టీలో ప్రతి ఒక్కరికి సర్వేనే ప్రామ

Read More

ద‌క్షిణ భార‌త‌దేశ ధాన్యాగారం తెలంగాణ...కల నిజమైంది..

తెలంగాణ రాష్ట్రం  ఏర్పడిన త‌ర్వాత సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో ద‌క్షిణ భార‌త‌దేశ ధాన్యాగారంగా తెలంగాణ మారింద‌ని మ

Read More

మంత్రి పదవి ఇవ్వాలి...సీఎం నివాసం ముందు ఎమ్మెల్యే మద్దతుదారుల ఆందోళన

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య  నివాసం ఎదుట హిరియూర్ ఎమ్మెల్యే డి. సుధాకర్ అనుచరులు ఆందోళనకు దిగారు. డీకే శివకుమార్, డి.సుధాకర్ పోస్టర్లతో మద్దతు దారుల

Read More

కొల్లాపూర్​ లీడర్లకు.. ‘జూపల్లి’ టెన్షన్

   బీజేపీలో చేరుతారా? కాంగ్రెస్​లోనా?     నేటికీ స్పష్టత ఇవ్వని కృష్ణారావు     తమ టికెట్లకు ఎక్కడ

Read More

వరంగల్ జైల్ను ​కుదువ పెట్టిన్రు.. రూ.1,150 కోట్ల అప్పు తెచ్చారు

వరంగల్: వరంగల్ సెంట్రల్ జైల్ స్థలాన్ని కుదవపెట్టి సీఎం కేసీఆర్ రూ.1,150 కోట్లు అప్పు తీసుకువచ్చారని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఆరోపించారు. హనుమకొండలోని

Read More