Congress

బైపోల్ డ్యూటీలో 3,350 మంది పారా మిలిటరీ సిబ్బంది

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్ రాజ్ హెచ్చరించారు. కోడ్​ అమలు విషయంలో అధి

Read More

గాంధీల ఫ్యామిలీ ఎన్జీవోలకు కేంద్రం ఆదేశం

న్యూఢిల్లీ: విదేశాల నుంచి విరాళాలు సేకరించకుండా గాంధీల కుటుంబానికి చెందిన స్వచ్ఛంధ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈమేరకు రాజీవ్ గాంధీ ఫౌ

Read More

10 రోజుల్లో వివరణ ఇవ్వాలని వెంకట్ రెడ్డి కాంగ్రెస్​ హైకమాండ్ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ ఆదివారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఏఐస

Read More

రాష్ట్రంలోకి ప్రవేశించిన భారత్​ జోడో యాత్ర

సంపన్నులు ఓ వైపు.. సామాన్యులు ఓ వైపుగా భారత్​ విడిపోయింది ఆర్​ఎస్​ఎస్​, బీజేపీ విద్వేషాలను రెచ్చగొడుతున్నయ్​: రాహుల్ మక్తల్​లోని కృష్ణా బ్రిడ్జ

Read More

పాల్వాయి స్రవంతి కాన్వాయ్ పై దాడి

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కాన్వాయ్ పై దాడి జరిగింది.  నాంపల్లి మండలంలో ప్రచారానికి వెళ్తున్న తన కాన్వాయ్ కు  బీజేపీ

Read More

అధికార పార్టీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్రు : లక్ష్మణ్

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే టీఆర్ఎస్ పార్టీకి వేసినట్లేనని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. ‘‘గత ఎన్నికల్లో చెల్లని రూపాయి

Read More

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయింది. ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. వెంకట్ రెడ్డి 10 రోజుల్లో &nb

Read More

ఇయ్యాల్టి నుంచి తెలంగాణలో రాహుల్​ పాదయాత్ర

కృష్ణానది మీదుగా మక్తల్‌‌లోకి ప్రవేశం ఉదయం పాదయాత్ర.. ఆ తర్వాత ఢిల్లీకి మూడు రోజులు బ్రేక్.. తిరిగి 27న ప్రారంభం 31న హైదర

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వైఎస్సార్ ఎంతో అభివృద్ధి చేశారు : షర్మిల

నిర్మల్ జిల్లా బైంసాలో వైఎస్ షర్మిల పాదయాత్ర  నిర్మల్ జిల్లా : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని వైఎస్సార

Read More

నాయకులు పోయినంత మాత్రాన ప్రజలు పోరు: రఘునందన్ రావు

టీఆర్ఎస్, కాంగ్రెస్ పై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉప ఎన్నిక రాగానే అధికార పార్టీకి అభివృద్ధి గుర్తుకు వస

Read More

మునుగోడులో కాంగ్రెస్ గెలవదు: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

మునుగోడు బై పోల్ హీట్ కొనసాగుతోన్న టైంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. మునుగోడులో తా

Read More

మునుగోడు ఓటర్ల నమోదుపై హైకోర్టులో బీజేపీ పిటిషన్ డిస్మిస్ ​

హైదరాబాద్, వెలుగు: మునుగోడులో కొత్త ఓటర్ల నమోదు వ్యవహారంపై హైకోర్టు విచారణ ముగిసింది. పక్క ప్రాంతాలకు చెందిన 25 వేల మందిని మునుగోడు ఓటర్లుగా నమోదు చేయ

Read More

మునుగోడు ఫారాల్లో కోళ్లు ఖతం.. దావతుల మీద దావతులు

నల్గొండ, వెలుగు: మునుగోడులో ఓటర్లను ఆకట్టుకునేందుకు పండుగలను కూడా పార్టీలు వదలడం లేదు. ఓటుకు నోటు, ముక్క, చుక్క మాత్రమే కాదు.. గిఫ్టులు కూడా పంపి

Read More