Congress

ప్రతి ఏటా సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

 తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏటా సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని  జీవో విడుదల చేసింది.&nb

Read More

రాహుల్పై వివాదాస్పద కామెంట్స్.. శివసేన ఎమ్మెల్యేపై కేసు నమోదు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శివసేన ఎమ్మెల్యేపై కేసు నమోదయ్యింది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు శివసేన (ఏక్‌నాథ్ &

Read More

సీఎం కేజ్రీవాల్ రాజీనామాకు ముహూర్తం ఫిక్స్.. ఢిల్లీ పాలిటిక్స్‎లో నరాలు తెగే ఉత్కంఠ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పొలిటికల్ ఈక్వేషన్స్ శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆప్ జాతీయ కన్వీనర్, సీఎం కేజ్రీవాల్

Read More

గణనాథుడి ఆశీర్వాదంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం: MP వంశీకృష్ణ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ  అన్నారు. సోమవారం (సెప్టెంబర్ 1

Read More

క్వింటాకు రూ.500: రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్

హైదరాబాద్: ఇటీవల రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిన తెలంగాణ సర్కార్ తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వరి సన్నాలకు క్వింటాక

Read More

తెలంగాణ తల్లిని అవమానిస్తరా..? కేటీఆర్​ట్వీట్​

హైదరాబాద్: సెక్రటేరియట్ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడంపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్​సర్కార్‌ తెలంగాణ తల్లిని అవమానిస్తోందని

Read More

జమిలి ఎన్నికలు బీజేపీ రాజకీయ కుట్ర: అద్దంకి దయాకర్

హైదరాబాద్: జమిలి ఎన్నికలు అనేది ఒక రాజకీయ కుట్ర అని, బీజేపీ తన రాజకీయ మనుగడ కోసమే ఈ అంశాన్ని తెర మీదికి తీసుకొని వస్తుందని కాంగ్రెస్​నేత అద్దంకి దయాకర

Read More

కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారు: కేటీఆర్

హైదరాబాద్: సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆందోళనలకు సిద్ధమైంది. రేపురాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు ప

Read More

అట్టహాసంగా రాజీవ్ విగ్రహావిష్కరణ.. సందడిగా సచివాలయం ప్రాంగణం

హైదరాబాద్: అంబేద్కర్ సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన  దివంగత మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించార

Read More

తెలంగాణలో తొలి కంటెయినర్ స్కూల్..ఎక్కడో తెలుసా.?

తెలంగాణలో  తొలి కంటెయినర్ స్కూల్ అందుబాటులోకి రానుంది.  మలుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ స్కూల్‌ను కంటెయినర్‌లో ఏర్పాటు

Read More

దమ్ముంటే టచ్ చేసి చూడండి.. బీఆర్ఎస్ నేతలకు మంత్రి పొన్నం సవాల్

హైదరాబాద్: సెక్రటేరియట్ లో ఇవాళ ప్రారంభించబోయే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూల్చేస్తామంటే ఊరుకునేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దమ్ముంటే ఒక్కసా

Read More

2035 నాటికి 40 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ : భట్టి విక్రమార్క

  సోలార్ రంగంలో  పెట్టుబడులు  పెట్టండి హైదరాబాద్ లో అవకాశాలు కల్పిస్తం గ్రీన్ పవర్ పెట్టుబడి దారుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట

Read More

మీ ఫామ్హౌస్లల్లో జిల్లేళ్లు మొలిచేలా చేస్తా..పొలిమెర వరకు తరిమి కొడ్తా: సీఎం రేవంత్

దేశానికి కంప్యూటర్లు  పరిచయం చేసింది రాజీవ్ గాంధీ అని చెప్పారు సీఎం రేవంత్.  సాంకేతిక విప్లవంతోనే ఈ రోజు  ప్రపంచంతో  పోటీ పడుతున్న

Read More