Congress

సీబీఐ, ఈడీలను మోదీ దుర్వినియోగం చేస్తున్నారు: రాహుల్​ గాంధీ

ముంబైలో   జరిగిన ఇండియా కూటమి సభలో రాహుల్​ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ, ఈడీలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ బెదిరిస్తున్నారని సంచలన

Read More

ఏపీలో దుష్టపాలన అంతం కాబోతోంది - పవన్ కళ్యాణ్

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో నిర్వహిస్తున్న ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మా కూటమికి దుర్

Read More

పదేళ్ల తర్వాత ఒకే వేదికపై ముగ్గురు - మోడీ ఏం చెప్పబోతున్నాడు..?

2024 ఎన్నికల్లో జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా పొత్తు కుదుర్చుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజాగళం సభను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నాయి. మూడు ప

Read More

విమానంలో సాంకేతిక లోపం.. గంట నుంచి లోపలే సీఎం రేవంత్, మంత్రులు

ముంభైలో ఈరోజు జరగనున్న రాహుల్ గాంధీ న్యాయ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఆయనతోపాటు మంత్రులు భట్టి, పొన్నం ప్రభాకర్ శంశాబాద్ ఏయిర్ పోర్ట్ క

Read More

ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ డీఏను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల సమయానికి

Read More

కేసీఆర్​ నయా నిజాంగా మారి తెలంగాణను నాశనం చేశారు: సీఎం రేవంత్​ 

ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్​ పార్టీలో చేరడంపై  సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్​ కు  ప్రజాస్వామ్యంపై  నమ్మకం లేదని.. ఏ

Read More

కాంగ్రెస్లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్

బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరాతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ స్టేట్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ

Read More

ఏపీ ఎన్నికల షెడ్యూల్లో జాప్యం - ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్..!

2024 సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు, దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. మొత్తం 7విడతల వ

Read More

బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. ఎంపీ రంజిత్‌ రెడ్డి రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వరుసగా నేతలు ఆ పార్టీని వీడుతున్నారు.  తాజాగా బీఆర్ఎస్ కు చేవెళ్ళ ఎంపీ రంజిత్‌ రెడ్డి రాజీ

Read More

ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మరోసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభలో పాల్గొనున్నారు. ఈ క్రమంలో సీఎ

Read More

ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు

ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో ఎస్‌‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌‌ రావును విచారించేందుకు పంజాగుట్ట పోలీసులు కస్టడీలోకి

Read More

భారీగా ప్లాన్ చేసిన కూటమి - 'ప్రజాగళం' సభకు పది లక్షల మంది..

2024 ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది. ఏపీలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల జాబితాలు ప్రకటించటంతో నేతలంతా ప్రచా

Read More

ఎంపీగా పోటీ చేయడం లేదు.. దానం క్లారిటీ

ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక ప్రకటన చేశారు. సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా తాను  పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. నేతలు

Read More