constitution

రాజ్యాంగం మారిస్తే హక్కులు పోతయ్ : ప్రియాంక గాంధీ వాద్రా

రాయ్ పూర్ :  బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తోందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. ప్రజల హక్కులన

Read More

బీజేపీ గెలిస్తే రాజ్యాంగం మారుస్తరు

యాదాద్రి, వెలుగు : బీజేపీని మళ్లీ గెలిపిస్తే ఈసారి రాజ్యాంగమే మారుస్తారని సీపీఎం పొలిట్​బ్యూరో మెంబర్​ బీవీ రాఘవులు, సీపీఎం స్టేట్​సెక్రెటరీ తమ్మినేని

Read More

ప్రజా అధికారం కోసం సమాజ్ వాది పోరాటం

2024 జనరల్ ఎన్నికల సందర్భంలో సమాజ్​వాది పార్టీ  ప్రజా ఆకాంక్షల పత్రం జారీ చేసింది. అంబేద్కర్- సిద్ధాంతాల ఆధారంగా తమ విజన్ ను​ దేశం ముందు ఉంచింది.

Read More

రాజ్యాంగం ప్రమాదంలో పడే అవకాశముంది.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

రాజకీయ పార్టీల తీరుచూస్తుంటే.. రాజ్యాంగం ప్రమాదంలో పడే అవకాశముందనిపిస్తుందన్నారు కేటీఆర్. అంబేద్కర్ కేవలం దళితులకే కాదని.. అందరికీ నాయకుడేనని తెలిపారు

Read More

దేశం కోసం.. గెలిచి తీరాలి.. బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకం కావాలి: ఖర్గే

ఢిల్లీలో ఇండియా కూటమి మెగా ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ పిలుపు  బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తరు: రాహుల్ గాంధీ  పేదల హక్కులు, రిజర్

Read More

ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు మోదీ ప్రయత్నం చేస్తుండు : రాహుల్ గాంధీ

లోక్ సభ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.  ఎటువంటి మ్యాచ్

Read More

రాజ్యాంగ రక్షణకు బీజేపీని ఓడించాల్సిందే : కూనంనేని సాంబశివరావు

ముషీరాబాద్, వెలుగు :  రాజ్యాంగ రక్షణ కోసం లోక్​సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపుని

Read More

రాజకీయ పార్టీల గుర్తింపు

రాజ్యాంగంలోని  15వ భాగంలో 324 నుంచి 329 వరకు గల అధికరణలు కేంద్ర ఎన్నికల సంఘం గురించి వివరిస్తాయి. ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగబద్దమైన సంస్థ. దీనికి ఓ

Read More

రాజ్యాంగం ద్వారానే జీఓలు, హక్కులు దక్కాయ్: ప్రొ. కోదండరాం

ముషీరాబాద్, వెలుగు: రాజ్యాంగం ద్వారానే హక్కులు, జీఓలు దక్కాయని ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. రాజ్యాంగం లేకుంటే బాగుండు అనుకునే నేతలు, వ్యక్తులు ఉన్నారన

Read More

బాల్యానికి భద్రత ఏది?

జాతికి నిజమైన సంపద బాలలే.  భావితరానికి బాటలు వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అందుకు బాలల అభివృద్ధికి కావలసిన వనరులను సమకూర్చాలి. బాలల మనుగడ

Read More

రాజ్యాంగ పీఠికే మన మంత్రం

మన రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26వ తేదీన మన రాజ్యాంగాన్ని స్వీకరించి, శాసనీకరించి, ఆమోదించి, మనకు మనం సమర్పించుకున్నాం. మనం అంటే ఎవరు? మనం అంటే ఢి

Read More

రాజ్యాంగ నిర్మాతలకు రాముడి పాలనే స్ఫూర్తి : మోదీ

న్యూఢిల్లీ: అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం దేశ ప్రజలందరినీ ఏకం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆ సమయంలో దేశం సమష్టి బలం కనిపించిం

Read More

ధరణి సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

ధరణి సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదుగురి సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమీటీ కన్వీనర్ గా సీసీఎల్ఏ సభ్యుడు ఉంటారు. సభ్యుల

Read More