
corona
కూరగాయలు తరలించేందుకు పాసులు
సిద్దిపేట జిల్లాలో ఒక్క కరోన కేస్ కూడా నమోదు కాలేదన్నారు మంత్రి హరీష్ రావు. ఇతర రాష్ట్రల నుండి వచ్చిన వారిని 14రోజులు బయటకు రావోద్దని అధికారులకు చెప
Read Moreఖైదీలకు కరోనా సోకకుండా తాత్కాలిక బెయిల్, పెరోల్
కరోనాను కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వివిధ జైళ్లలో ఉన్న ఖైదీలకు కరోనా సోకకుండా ప్రభుత్వం చర
Read Moreహెల్త్ చెకప్ తర్వాతే ఎంట్రీ
నల్గొండ జిల్లా : తెలంగాణ- ఆంధ్ర సరిహద్దు చెక్ పోస్ట్ ల వద్ద నెలకొన్న ఇబ్బందులపై రెండు రాష్ట్రాల సీఎంలు చర్చించారన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.నల్
Read MoreWHOపై ట్రంప్ విమర్శలు
మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తీరును విమర్శించారు. కరోన
Read Moreకరోనా కలకలం: పైపు గుద్ది వ్యక్తి మృతి
కరోనా వైరస్ తో భయాందోళనకు గురవుతున్న ప్రజలు తమ గ్రామాల సరిహద్దుల్లో పెద్ద పెద్ద పైపులతో కంచలు వేసుకుంటున్నారు. కరోనా తగ్గే దాకా తమ ఊరికి రావద్దంటూ హెచ
Read More80 కోట్ల మందికి రూ. 3కే కిలో బియ్యం
కరోనా నివారణకు సోషల్ డిస్టెన్సే ఏకైక మార్గమని తెలిపారు కేంద్రమంత్రి జవదేకర్. ప్రజలు లాక్ డౌన్ పాటించాలని చెప్పారు. కరోనా దృష్ట్యా దేశ ప్ర
Read Moreసంకల్పంతో ఓడిద్దాం: తెలుగులో ట్వీట్ చేసిన అమిత్ షా
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు చెప్పారు. బుధవారం ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ఆయన తెలు
Read Moreగుండెపోటుతో మృతి.. కరోనా భయంతో మృతదేహాన్నిముట్టని జనం
కరోనా ఎంత ప్రమాదకర వైరసో ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న కేసులే ఇందుకు నిదర్శనం. ఇది మన ఇండియాలో కూడా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పట
Read Moreనా దగ్గర సమాధానం లేదు..ఐపీఎల్-13పై గంగూలీ
న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు ఒలింపిక్స్ వాయిదా పడినా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడున్న పర
Read Moreకరోనా దెబ్బ..డీలర్ల వద్దే 7 లక్షల బైక్స్
న్యూఢిల్లీ: లాక్డౌన్.. ఆటో మొబైల్ డీలర్లపై పీక మీద కత్తిలా మారింది. బీఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్ డెడ్లైన్ ఇంకో వారం రోజుల్లో ముగియనున్న వి
Read Moreకరోనా ఎఫెక్ట్.. చివరి చూపు కూడా చూడలేని దుస్థితి
హైదరాబాద్, వెలుగు: ఇంటా, బయట మనుషుల మధ్య దూరం పాటించే పరిస్థితిని తీసుకొచ్చిన కరోనా వైరస్.. చివరికి చనిపోయిన బంధువులను చివరి చూపు కూడా చూడలేని దుస్థ
Read Moreకరోనా ఎఫెక్ట్.. కరీంనగర్ లో రెడ్ అలర్ట్
కరీంనగర్, వెలుగు: కరీంనగర్లో పది మంది ఇండోనేషియన్లకు కరోనా పాజిటివ్రావడంతోపాటు వారి నుంచి సిటీలో ఒకరికి సోకడంతో ఆఫీసర్లు రెడ్అలర్ట
Read Moreదారులు బంద్.. వందలాది గ్రామాల్లో పొలిమేరలను మూసేసిన గ్రామస్థులు
‘టీఎస్ ప్రభుత్వం సూచనల మేరకు మా గ్రామస్థులమంతా స్వచ్ఛందంగా గృహ నిర్బంధంలో ఉన్నాం.. బయట వ్యక్తులకు ప్రవేశం లేదు..’ మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక
Read More