కరోనా ఎంత ప్రమాదకర వైరసో ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న కేసులే ఇందుకు నిదర్శనం. ఇది మన ఇండియాలో కూడా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికీ మన దేశంలో 584 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ ను నిర్మూలించేందుకు 21 రోజులు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఈ వైరస్ వ్యాప్తి వల్ల ఒకరినొకరు తాకాలంటేనే భయపడుతున్నారు. ఈ వైరస్ వస్తే ఏ ఒక్కరితోనే పోదు. అది వాళ్ల కుటుంబం, వాళ్ల సన్నిహితులను కూడా బలిచేస్తుంది. అందుకే చనిపోతే మృతదేహాలను కూడా చూడనివ్వని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. ఇవాళ కరీంనగర్ కాశ్మీర్ గడ్డ రైతు బజార్ వద్ద ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. కూరగాయల కోసం వచ్చిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. అయితే కరోనా వైరస్ భయంతో మృతదేహం వద్దకు ఒక్కరు కూడా రాలేదు. దీంతో అక్కడి స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.
గుండెపోటుతో మృతి.. కరోనా భయంతో మృతదేహాన్నిముట్టని జనం
- తెలంగాణం
- March 25, 2020
లేటెస్ట్
- జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించవద్దు : సీఎం రేవంత్ రెడ్డి
- లైంగిక వేధింపుల ఆరోపణలపై డీఎంహెచ్వో అరెస్టు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- ICFAI యూనివర్సిటీ యాసిడ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్
- మాదాపూర్, గచ్చిబౌలి లో ఫుల్ ట్రాఫిక్ జామ్
- బెంగళూరులో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
- మీకు తెలుసా : గూగుల్ నుంచి ఈ సర్వీసులు మూసివేస్తున్నారు..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- హైదరాబాద్ సిటీని కమ్మేసిన మేఘాలు.. భారీ వర్షం అలర్ట్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం