corona
ఐటీ రిటర్న్ దాఖలుకు గడువు పొడగింపు
కరోనా దృష్ట్యా ఐటీ రిటర్న్స్ పై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ఆర్థిక శాఖ. 2018-19 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్న్ల దాఖలుకు 2020, జూన్ 30 వరకు గడువు విధ
Read Moreఇండోనేషియన్లు బస చేసిన ఊరి చుట్టు బారికేడ్స్
కరీంనగర్ లో పరిస్థితిపై అధికారులతో ఫోన్లో మాట్లాడారు సీఎం కేసీఆర్. అవసరమైతే మరింత కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. కరోనా కేసులు వేగంగా పెరుగుతుండడంత
Read Moreఅధికారుల చర్యలు అభినందనీయం
కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనాపై నెలకొన్న పరిస్థి
Read Moreతెలంగాణలో మరో మూడు పాజిటివ్..36కు చేరిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. ఇవాళ ఒక్కరోజే మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లండన్ నుంచి వచ్చిన 49 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. ఇతను
Read Moreప్రతీ వ్యక్తి కరోనాపై యుద్ధం చేయాలి
ప్రధాని మోడీ పిలుపుతో ప్రజలు అద్భుతంగా స్పందించారన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ప్రజలు స్పందిస్తున్న తీరు అద్భుతంగా ఉందన్నారు. కరోనాపై యుద్ధంలో విజ
Read Moreకరోనాను ఎదుర్కొనే సామర్థ్యం భారత్ కు ఉంది: WHO
ప్రపంచాన్ని వణికిస్తున్నకరోనా వైరస్ ను నిర్మూలించే సామర్థ్యం భారత్ కు ఉందని డబ్ల్యూహెచ్ వో తెలిపింది. గతంలో స్మాల్ పాక్స్ ,పోలియో వంటి మహమ్మారి వ్యాధు
Read Moreకరోనా కట్టడికి విరాళమిచ్చిన హీరో నితిన్
రెండు రాష్ట్రాలకు కలిపి రూ. 20 లక్షలు హైదరాబాద్, వెలుగు: కరోనా వ్యాప్తి కంట్రోల్లో భాగంగా సినీనటుడు నితిన్ తెలుగు రాష్ట్రాలకు రూ. 10 లక్షలు చొప్పున వ
Read Moreపరీక్షలు లేకుండా పైతరగతులకు పంపే యోచనలో ప్రభుత్వం
అకడమిక్ ఇయర్ ఆగమాగం ఇప్పటికే టెన్త్, ఇంటర్, పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ వాయిదా ఇంజినీరింగ్ పరీక్షలూ పోస్ట్పోన్ అయ్యే చాన్స్ హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో
Read Moreఇంట్లో ఉండమంటే పెండ్లిండ్లకు పోతరా?
హోం క్వారంటైన్ లో ఉండాల్సి న వాళ్లు పెండ్లిండ్లకు, దావత్ లకు పోతరా? మీతోనే సొసైటీకి నష్టం .. కఠిన చర్యలు తప్పవు దండం పెట్టి చెబుతున్నా జనం బయటకు రావొద
Read Moreభారత్ లో కరోనా కేసులు 492..మృతుల సంఖ్య 9
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తుంది. కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజ
Read Moreకరోనా దెబ్బకు మూతపడ్డ ప్రముఖ మొబైల్ ప్లాంట్
కరోనా దెబ్బతో మూతపడిన శామ్సంగ్ ప్లాంట్ వివో, ఒప్పో, ఎల్జీ ఫ్యాక్టరీలు కూడా షట్డౌన్ అదే బాటలో వాహన తయారీ సంస్థలు కూడా న్యూఢిల్లీ: స్మార్ట్
Read Moreలాక్ డౌన్ రూల్స్.. ఏవి తెరవాలి..ఏవి మూసేయాలి
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి కోసం జీవో 45 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఆదివారం అర్ధరాత్రి నుంచి కఠిన చర్యలు చేపట్టింది. 2005 డిజాస్టర్ మేనేజ్మెంట్
Read Moreడీఎస్పీపై కేసు నమోదు.. ఫారెన్ నుంచి వచ్చిన కొడుకు విషయం దాచినందుకే..
రంగంలోకి ఐబీ హైదరాబాద్, వెలుగు: ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ల వివరాల సేకరణకు సెంట్రల్, స్టేట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. మార్చి 1 తర్వాత
Read More












