కరోనా కట్టడికి విరాళమిచ్చిన హీరో నితిన్

కరోనా కట్టడికి విరాళమిచ్చిన హీరో నితిన్

రెండు రాష్ట్రాలకు కలిపి రూ. 20 లక్షలు

హైదరాబాద్, వెలుగు: కరోనా వ్యాప్తి కంట్రోల్‌లో భాగంగా సినీనటుడు నితిన్ తెలుగు రాష్ట్రాలకు రూ. 10 లక్షలు చొప్పున విరాళం ప్రకటించారు. కరోనా కట్టడికి తెలుగు రాష్ట్రాలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయని అభినందించారు. ప్రజలందరూ
ప్రభుత్వాలకు సహకరించాలని సోమవారం విజ్ఞప్తి చేశారు. తనవంతు సాయంగా తెలంగాణ, ఏపీ సీఎంల సహాయ నిధికి విరాళం అందిస్తున్నట్లు చెప్పారు. లాక్‌‌డౌన్‌‌కు ప్రజలు సహకరించాలన్నారు.

For More News..

పరీక్షలు లేకుండా పైతరగతులకు పంపే యోచనలో ప్రభుత్వం

ఇంట్లో ఉండమంటే పెండ్లిండ్లకు పోతరా?

కరోనా దెబ్బకు మూతపడ్డ ప్రముఖ మొబైల్ ప్లాంట్

నితిన్ సినిమా బాలీవుడ్‌లోకి?

డీఎస్పీపై కేసు నమోదు.. ఫారెన్ నుంచి వచ్చిన కొడుకు విషయం దాచినందుకే..

లాక్‌డౌన్‌తో జోరుగా కూరగాయల దందా

కాలిఫోర్నియా బీచుల్లో జనం జల్సాలు