corona

ఇండియాలో 7447 కరోనా కేసులు

చనిపోయిన వారి సంఖ్య 239  24 గంటల్లో 40 మంది మృతి న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మన దేశంలో రోజు రోజుకు విజృంభిస్తోంది. శనివారం ఉదయం నాటికి కేసుల సంఖ్య 7

Read More

రాష్ట్రంలో కొత్త‌గా 16 పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 16 కరోనా పాజిటివ్‌ కేసులు నమోద‌య్యాయి. ఈ విష‌యాన్ని రాష్ట్ర వైద్యాధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరో

Read More

రూ.14 లక్ష‌ల విలువైన వైద్య‌ప‌రిక‌రాలు సాయం

కరోనా చికిత్స అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని అందరూ అభినందిస్తున్నారు. తమ శక్తి మేరకు సాయం అందించేందుకు దాత‌లు ముందుకు వస్తున్నారు. ఇం

Read More

మాస్కులు, పీపీఈ, టెస్టింగ్ కిట్స్ త్వ‌ర‌గా అంద‌జేయండి

కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా. హర్షవర్ధన్ రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులతో నిర్వహించిన విడియో కాన్ఫరెన్స్ లో.. హైదరాబాద్ BRKR భవన్ నుం

Read More

ప‌ది రోజుల్లో రూ.279 కోట్ల‌ పీఎఫ్ విత్ డ్రా: ఇంకా లక్ష‌లాది ఉద్యోగుల రిక్వెస్ట్

క‌రోనా ఎఫెక్ట్ తో ఉద్యోగులు భారీగా ఈపీఎఫ్ సొమ్మును విత్ డ్రాయ‌ల్ చేసుకుంటున్నారు. లాక్ డౌన్ కార‌ణంగా ప‌లు కంపెనీలు నష్టాల్లోకి జారిపోవ‌డంతో ఉద్యోగుల‌క

Read More

ఒడిశా బాటలోనే పంజాబ్‌

ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు చండీగఢ్‌: కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్న వేళ పంజాబ్‌ కూడా కీలకమైన నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ను ఈ నె

Read More

క‌రోనా ఎఫెక్ట్: 25 ల‌క్ష‌ల ఉద్యోగాలు గ‌ల్లంతు!.. 21 నెల‌లు క‌ష్టాలే..

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ ఆర్థిక వ్యవ‌స్థ‌ను చిన్నాభిన్నం చేసింది. ప‌రిశ్ర‌మ‌లు, వ్యాపారాలు అన్ని ఎక్క‌డిక‌క్క‌డ మూత‌ప‌డ్డాయి. అన్ని ర‌కాల బిజినెస్ లు

Read More

మాస్కులు ఎలా తయారు చేసుకోవాలో చెప్పిన స్మృతి ఇరానీ

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్‌‌ న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో బయటకు వచ్చే ప్రజలంతా కచ్చితంగా మాస్క్‌ ఉపయోగించాలని రాష్ట్ర ప్ర

Read More

కరోనా మృతుడి అంత్యక్రియలు అడ్డుకున్న 60 మందిపై కేసు

 పంజాబ్‌లోని జలంధర్‌‌లో ఘటన చండీగఢ్‌: జాగ్రత్తలు తీసుకుంటే కరోనా సోకదని, చనిపోయిన వారి అంత్యక్రియలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటిస్తే కరోనా రాదని అధిక

Read More

కరోనాతో ఫైట్: రాష్ట్రాలకు 15వేల కోట్లు మంజూరు చేసిన కేంద్రం

కరోనా పై పోరాడటానికి రాష్ట్ర ప్రభుత్వాలకు 15వేల కోట్ల రూపాయలను మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం.  ముందుగా 7వేల 774కోట్లను తక్షణం రిలీజ్ చేసింది. మిగితా

Read More

మనీ కోసం క్రికెట్ ఆడదామన్న షోయబ్ అక్తర్‌కు కపిల్ దేవ్ కౌంటర్…

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్. బుధవారం మీడియాతో మాట్లాడిన అక్తర్ కరోనాపై పోరాడటానికి

Read More

మాస్కులు, శానిటైజర్లు తయారు చేసిన రైల్వే

ఇప్పటి వరకు ఆరు లక్షల మాస్కులు, 40వేల లీటర్ల శానిటైజర్ న్యూఢిల్లీ: కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకునేందుకు ఉపయోగపడే సామాగ్రిని త

Read More

విల‌న్ కాదు.. హీరో అనిపించుకున్నాడు

సినిమాల్లో విలన్ వేషాలు వేసే సోనూసూద్.. ఇపుడు నిజ జీవితంలో రియల్ హీరో అనిపించుకున్నాడు. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది. దీంతో చాలా

Read More